హైదరాబాద్ : ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విరుచుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా�
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే నాటింగ్హామ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్.. మరో ఆలోచన లేకుండ�
Sri Lanka Crisis | శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ద్వీప దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. అయితే, 9వ తేదీ శ్రీలంక దేశానికి ఇబ్బందికరంగా తయారైంది. వరుసగా గత నాలుగు నెలలుగా 9వ తేదీ
రాజమండ్రిలోని 42వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ పెద్ద ఎత్తున మొక్కలు నాటింది. రాజమండ్రిలోని ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం, ఏపీ ఫారెస్ట్ అకాడమీ క్యాంపస్లో ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. తొలి రెండు మ్యాచులను వరుసగా 50, 49 పరుగుల తేడాతో ఖాతాలో వేసుకుంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ సత్తా చాటుతూ అదరగొడుతోంది. ఈ క్ర�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రజలకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచనలు ఇ
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ : భారీ వర్షాల దృష్ట్వా జిల్లాలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క
Sri Lankan Economic Crisis | పర్యాటకులతో సందడిగా, సంతోషంగా ఉన్న ద్వీప దేశం అది. గత కొద్ది నెలలుగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహావేశాలు శనివారం ఒక్కసారిగా ఉవ్వెత్తున �
మహబూబ్నగర్ : వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పాడిపంటలతో సంతోషంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ కాటన్ మిల్ వద్ద ఉన్న వేం
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం మాట్లాడే అవకాశం ఉన్నది. ఇప్పట�
వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి ఆయన అనుచరులు గట్టి షాకిచ్చారు. ఆయన ముఖ్య అనుచరులు ఇద్దరు వైసీపీని వీడి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. అంతటితో ఊరుకోకుండా కొడాలి నానిపై...
మహబూబ్నగర్ : వర్షాలు తగ్గిన వెంటనే మహబూబ్నగర్ మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ట్యాంక్ బండ్, నెక్లెస్ రో�