మహబూబ్నగర్ : కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. జిల్లాలోని దేవరకద్ర మండలం కోయిలసాగర్ జలాశయం శనివారం సాయంత్రం నాటికి 20.6 అడుగుల నీటి నిల్వ ఉందని డీఈ చందు తెలిపారు. జలాశయంలోకి జూరాల జలాలతోపాట�
పాతకాల్వ పేరూరు బండపై పునఃనిర్మించిన వకుళమాత ఆలయానికి భక్తుల రాక పెరుగుతున్నందున ఈ ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వకుళమాత ఆలయం చుట్టూ పేరూరు బండపై భక్తులక
నిర్మల్ : పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని అభిలషించ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని అన్ని జిల్లాలు జలమయమయ్యాయి. ధవలేశ్వరం బ్యారేజీ వద్ద గేట్లను ఎత్తివేశారు. అటు తుంగభద్ర డ్యాంలోకి వరద
వనపర్తి : అకాల వర్షాలతో అప్రమత్తంగా ఉండాలనివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల�
హైదరాబాద్ : ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్త�
నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని వర్ష ప్రభావిత ప్రాంతంలో రెండో రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల శాంతి నగర్ చౌరస్తాలో రోడ్ పై నిలిచిన వర్షపు నీటిని పరిశీలించారు. డ్రైనేజీలో
మహబూబ్నగర్ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా కలెక్టర్ వెంకట్రా�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవ్పూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భా గంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్కు వరద భారీ గా వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఎగువన ఉన�
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదికి వరద పోటెత్తుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రికి భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదారమ్మ 43 అడుగులకు చే�
MLC Ramesh yadav | ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును.. నార్కట్పల్లి