Heavy Rains | రాష్ట్రంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది. మంచిర్యాల, భూపల్లిపల్�
చాలామంది పోటీల కోసం పావురాలను పెంచుతుంటారు. ఈ సంప్రదాయం పాశ్చాత్య దేశాల్లో కూడా ఉంది. అయితే ఒక్కోసారి ఈ పావురాలు దారి తప్పి ఎటో వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు అలాంటి ఘటనే యూకేలో వెలుగు చూసింది. ఛానెల్ ఐలాండ్స్�
Sri Lanka Crisis | ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పొరుగు దేశంలో శ్రీలంకలో ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి భవన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మార్పు కోసం సమయం ఆసన్నమైందంటూ ని�
వింబుల్డన్లో మరో ఉత్కంఠ భరిత మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఆస్ట్రేలియాకు చెందిన మ్యాట్ ఎబ్డెన్, మ్యాక్స్ పర్సెల్ జోడీ వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్లు అయిన క్రొయేషియ�
హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస�
సూర్యాపేట : బక్రీద్ పర్వదినం త్యాగానికి ప్రతీక అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. బక్రీద్ పరవదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గ
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి
నల్లగొండ : దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవే�
తన యావత్ ఆస్తిని ప్రజల కోసం ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రేపల్లె ఎమ్మెల్యే, టీడీపీ ప్రధాన కార్యదర్శి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తనకు వారసులు లేరని.. ప్రజలే తన వారసులని చెప్పారు.
ములుగు : తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీటి ప్రవాహం పెరిగి చూపురులను ఆకట్టుకుంటున్నది. బొగత అందాలను చూసేందుకు పర్యాటకులతో పా�
కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే, పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో వాటిలో కొన్నింటిని రద్దు...
ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో గల జంపన్న వాగు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్త�