తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) పరిపాలనా భవనంలోని అన్ని రకాల రికార్డులను డిజిటైజ్ చేసి భద్రపరచాలని అధికారులను టీటీడీ ఎగ్జిక్యూటీవ్ అధికారి ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు.
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన టీమిండియా సారధి శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్ ఇప్�
పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏపీలో నెలకొల్పుతున్న పారిశ్రామిక సంస్థలు, శిక్షణా అకాడమీల పురోగతిపై సంబంధిత మంత్రులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించి,
హైదరాబాద్ : ప్రైవేటు డెయిరీలకు దీటుగా విజయ తెలంగాణ డెయిరీని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పశుసంవర్ధకశాఖ, టీఎస్ఎల్డీఏ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Spice Jet | స్పైస్జెట్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించింది. గత కొద్ది రోజులుగ�
జోగులాంబ గద్వాల : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం గట్టు మండలంలోని తప్పెట్ల మోరుసు, గొర్లఖాన్ దొడ్డి , ఆర�
ప్రస్తుతం యూకేలో కొత్త ప్రధాని ఎంపిక అంశం హాట్ టాపిక్గా ఉన్న సంగతి తెలిసిందే. రకరకాల స్కాంల కారణంగా బోరిస్ జాన్సన్ ఈ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం యూకే ప్రధాని పదవి కోసం భారత సంతతికి చెందిన రిషి సునా
చేర్యాల, జూలై 27 : టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు సైనికుల వలే పని చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. సిద్దిపేట జ
BSNL | నష్టాల ఊబిలో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్ కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కు రూ.1.64లక్షల కోట్లతో పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్�
ఒంటరిగా రెక్కీ నిర్వహిస్తాడు.. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్గా ఎంచుకుంటాడు.. అర్ధరాత్రి వచ్చి నిమిషాల్లో చోరీ చేసి పరారవుతాడు. ఈ దొంగ కన్ను పడిందంటే.. ఆ ఇంట్లోని నగలు మాయం కావాల్సిందే.
నిర్మల్ : పాఠశాలల్లోని విద్యార్థులందరికి మంచి రుచికరమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ జిల్లాలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. బుధవారం నర్సాపూర్(జి) మండలంలోని పలు పా�
చందమామపై మనుషులు నివశించాలంటే అతి పెద్ద సమస్య కేవలం నీళ్లే కాదు. అక్కడ ఉండే భయంకరమైన వాతావరణం కూడా. చీకటి పడగానే ఆకాశంలో ప్రత్యక్షమై మనపై చల్లని వెన్నెల కురిపించే చందమామపై మాత్రం ఆ సమయంలో చల్లగా ఉండదు. ఏక
మేడ్చల్ మల్కాజిగిరి : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంగా మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధిలోని గోధుమకుంటకు చెందిన బండ మహర్షి ప్రసాద్కు మంజూరైన రూ.35వేల సీఎం రిలీఫ్