Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రెండు రోజుల నష్టాల అనంతరం బుధవారం సూచీలు లాభపడ్డాయి. గురువారం ఉదయం మార్కెట్లు అదే జోష్తో పైకి కదులుతున్నాయి. సెస్సెక్స్ 503.69 పాయింట్లు, నిఫ్టీ 141 ప
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఈఈఎస్ఎల్ ఎల్ఇడి వీధి దీపాల ప్రాజెక్ట్ లైట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించా�
తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో మహిళల టీ20 క్రికెట్ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో భారత మహిళల జట్టు శుక్రవారం నాడు ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత్కు షాక్ తగిలింది. స్టార్ ఆ
విండీస్తో జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శుభారంభం లభించింది. ధవన్ (58) మరోసారి అర్ధశతకంతో అలరించాడు. శుభ్మన్ గిల్ (51 నాటౌట్) కూడా ఈ సిరీస్లో రె
కామారెడ్డి : తాడ్వాయి మండలం సంతాయిపేట వద్ద దాదాపు వందమందికిపైగా వాగులో చిక్కుకుపోయారు. మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షానికి భీమేశ్వర వాగులో వరద ప్రవాహం పెరిగింది. దీంతో రైతులు, కూలీలు వాగు ఆవతల వైపు చ�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో 852 కొత్త కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ తర్వాత తొలిసారిగా 800 కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 640 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొ
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్ధశతకంతో ఆకట్టుకున్న శిఖర్ ధవన్ (58) ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు. హేడెన్ వాల్ష్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడ�
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టుకు శుభారంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ శిఖర్ ధావన్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. శుభ్మన్ గిల్ (44 నాటౌట్) కూడా బాధ్యతాయు
హైదరాబాద్ : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 113 పోస్టులకు కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టుకు నిలకడైన ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత సారధి ధావన్ నిలకడగా ఆడుతున్నాడు. ధావన్ (22 నాటౌట్), శుభ్మన్ గిల్ (22 నాటౌట్) ఇద్దరూ అనవసర షాట�
యువ వ్యోమగామి జాహ్నవి దంగేటి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. అంతరిక్ష శిక్షణకు సహాయం చేయాలని ఆమె సీఎంకు విజ్ఞప్తి చేశారు.
స్విమ్స్ దవాఖానను దేశంలోని అత్యుత్తమ ఆస్పత్రుల్లో ఒకటిగా తయారుచేయడంలో డాక్టర్ల పాత్ర ఎంత ముఖ్యమో పారా సిబ్బంది పాత్ర కూడా అంతే ముఖ్యమని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి అన్నారు. పారామెడికల్, టెక్నికల్, ఇతర ఉద్
భాగవతం ఆణిముత్యాలు (ఐ-బీఏఎం) ఆధ్వర్యంలో సింగపూర్లో రవి కాంచిన పోతన భాగవతం పద్య పఠనపు పోటీలు – 2022 జరుగుతున్నాయి. తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ద్వారా జరుగుతున్న ఈ పోటీల్లో సింగపూర్లో ఉన్న ఎవ�