తెలంగాణ రాష్ట్రంలోని విద్యా కళాశాలల్లో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 26న నిర్వహించనున్న టీఎస్ ఎడ్సెట్-2022 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్ష రాసేందుకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దర�
ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న పోరు వల్ల చాలా ప్రపంచ దేశాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ధాన్యం ఎగుమతులు ఆగిపోవడంతో చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయని ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేస�
Rain Lashes | హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. చింతల్, గాజులరామారం, జీడిమెట్ల, సూరారం, నాగారం, దుండిగల్, దమ్మాయిగూడలో వర్షం పడుతున్నది. కాప్రా, కుషాయిగూడ, ఎల్లారెడ్డిగూడతో పాటు పలు ప్రాంతా�
ఆంధ్రప్రదేశ్లోని విలీన గ్రామాల ప్రజలు చేస్తున్న డిమాండ్పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్పై నమ్మకం కోల్పోవడం వల్లనే...
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్, డిసౌజాకు లీగల్ నోటీసు పంపారు. భేషరతుగా లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు.
పసివాళ్లు ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఉండే వారైతే మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే పిల్లలకు తెలియక బాల్కనీలోకి వచ్చేస్తే.. ఒక్కోసారి పొరపాటున కి
పాట్నా : బిహార్ సరన్ జిల్లాలో ఆదివారం భారీ పేలుడు చోటు చేసుకున్నది. చాప్రాలోని ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు భవనం శిథిలాల కింద మరో పదిమంది వరకు చిక్కు
కంచి కామకోటి పీఠం పీఠాధిపతి జగద్గురువు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో రేపటి నుంచి ‘పంచాంగం సదస్సు’ ప్రారంభం కానున్నది. ఈ సదస్సు మూడు రోజుల పాటు కొనసాగుతుంది.
వరంగల్ : జిల్లాలోని నర్సంపేటలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొ�
న్యూఢిల్లీ : భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత 21 తుపాకులతో గౌవర వందనం స్వీకరించనున్నారు. ఉదయం 10.15గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగే ఈ వేడుకలో భారత ప్ర�
నిర్మల్ : బాసర జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి సన్నిధిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ పేరు మీద ప్రత్యేక కుంకుమార్చన, పూజలు �
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా తండ్రయ్యాడు. పాండ్యా, పంఖూరీ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని ఈ జంట తమ తమ ఇన్స్టాగ్రాం ఖాతాల్లో వెల్లడించారు. బిడ్డతో కలిసి దిగిన ఫొటోలను వీళ్ల�
అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసులో పోలీసులు మరో 15 మందిని అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్తో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 235 కు చేరింది. మరో 21 మందిని అదుపులోకి...