Assembly Seats | తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. సీట్లు పెంచాలంటే 2026 వరకు ఆగా�
జనసేన పార్టీ నుంచి తనను ఎవరూ సస్పెండ్ చేయలేరని చెప్పారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. అంత ధైర్యం కూడా పార్టీలో ఎవరికీ లేదన్నారు. తనకు తాను జనసేన భీష్ముడిగా...
జనగామ : పట్టుదలతోనే అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి. అందుకు నిదర్శనం అబ్దుల్ కలామే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లేక నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తీరికలేని ఆట వల్లనే కోహ్లీ ఫామ్ పోయిందనే ఉద్దేశ్యంతో వెస్టిండీస్ పర్యటనలో అతనికి పూర్తిగా రెస్ట్ ఇచ్చేశారు. దీంత�
కడ్తాల్, జూలై 27 : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్�
Stock Market | రెండు రోజుల నష్టాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 547.83 పాయింట్లు పెరిగి 55816.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 16,641.80 వద్ద ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీలో సన్
హైదరాబాద్ : ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు మంజూరై వేరే దగ్గర కొనసాగుతున్న గురుకులాలను కేటాయించిన చోటుకు తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొప్పుల ఈశ్వర్,ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ
హైదరాబాద్ : అటవీ ప్రాంతానికి తక్కువ నష్టం జరిగే విధంగా అభివృద్ధి పనులు చేపడుతామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబ�
Subramanian Swamy | మనీలాండరింగ్ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పీఎంఎల్ఏపై సుప్రీంకోర్టు నిర్ణయం ‘కోడి తనంతట తానే ఫ్రై అయ్య�
హైదరాబాద్ : మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) ఓకే సారి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్
హైదరాబాద్ : నగర పరిధిలోని జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్సాగర్కు ఇన్ఫ్లో 8వేల క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 8,281 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం