జగిత్యాల : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంక�
హైదరాబాద్, జూలై 24: జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు నాంపల్లి ఎడుగుళ్ల ఆలయంలో ప్
మనీలా : ఫిలిప్పీన్స్ రాజధాని ప్రాంతంలోని యూనివర్సిటీలో ఆదివారం సాయుధు జరిపిన కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పట్టణ మాజీ మేయర్ సహా ముగ్గురు మృతి చెందారని, మరో వ్యక్తి గాయపడ్డారని అధికారులు త�
కువైట్: టీఆర్ఎస్ ఎన్నారై కువైట్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మాట్లాడుతూ.. కేటీఆర్ ఒక్క ట్వీట్ త�
Rain Alert | రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా, పరిసర ఛత్తీస్గఢ్లో ఉన్న ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ�
మంచిర్యాల : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి బర్త్డే సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్ప
కామారెడ్డి : అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. పసుపు, కుంకుమ, పూలు సమర్పించి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ..క్య�
వచ్చే నెల 16 నుంచి శ్రీవారి వైభవోత్సవాలు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ వైభవోత్సవాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ మేరకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం నెల్లూరు నగరంలో వైభవోత్సవాల ఏర్పాట్లను �
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. మహబూబ్నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లిలో పోచ�
ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు భేషుగ్గా ఉన్నాయని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ నారాయణస్వామి మెచ్చుకున్నారు. వీటి ద్వారా...
హైదరాబాద్ : భారీ వరదల కారణంగా కాళేశ్వరం పంప్హౌస్లు మునిగిపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టు ఇంజినీర్ పెంటారెడ్డిపై అవమానకర
సిద్దిపేట : భవన నిర్మాణ కార్మికులు అంటే.. దేశాభివృద్ధికి పునాది రాళ్ల వంటి వారిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్స్లో జరిగిన భవన నిర్మాణ కా�