ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్స్టర్నల్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.7,798 కోట్ల సాయం అందించిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.
Minister KTR | వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు పలు పట్టణాల్లో పరిస�
నల్లగొండ : మిర్యాలగూడ ప్రాంతీయ దవాఖానను బుధవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులతో విడివిడిగా మాట్లాడి �
వరంగల్ : ఆగస్టు ఒకటో తారీకు నుంచి కాజీపేట రైల్వే జంక్షన్-బల్లార్షా మధ్య నూతన ఎక్స్ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రతి రోజు రాత్రి 10-50 నిమిషాలకు బయలుదేరి.. బల్లార్
సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా చాగంటిపాడు శివారులోని ఆళ్లవారిపాలెంలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ హత్యతో గ్రామం ఒక్కసారిగా...
Migraine | జన్యుపరమైన సమస్యల వల్ల, కొన్ని పర్యావరణ కారకాల వల్ల వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు చెప్తున్నారు. డాక్టర్లు సూచించే మందులతోపాటు కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే...
వికారాబాద్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కాగా, భార్యభర్తలిద్దరు �
ఆస్ట్రియా : సీఎం కేసీఆర్ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం టీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల యూరప్లోని వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆస్ట్రియా దేశంలోని అన్ని రాష్�
Groundnut cultivation | రాష్ట్రంలో యాసంగి పంటగా సాగు చేసే నూనెగింజల పంటల్లో పల్లి ముఖ్యమైనది. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడం ద్వారా మిత్ర పురుగులు రక్షించబడటమే కాకుండా.. పెట్టుబడి తగ్గి...
Spinach Cultivation | పాలకూరకు మార్కెట్లో మంచి డిమాండు ఉన్నది. రైతులు ఈ ఆకు కూరను సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు. తక్కువ నీటితో సులభ పద్ధతిలో సాగు చేసుకునే అవకాశం ఎంచుకోవడం ద్వారా..