ఉసిరి పంట రాష్ట్రంలోని అన్నిజిల్లాలో సాగు చేసుకునేందుకు అనుకూలం. వినియోగం పెరుగుతున్నందున రైతులు ఉసిరి సాగుపై దృష్టి సారిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం...
కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. సంకేత్ సార్గర్ రజత పతకం సాధించిన కాసేపటికే.. మరో వెయిట్ లిఫ్టర్ పి. గురురాజ కూడా మెడల్ సాధించాడు. పురుషుల 61 కేజీల విభాగంలో పోటీ పడిన గురురా�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రైవేట్ బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఝలక్ ఇచ్చింది. ఈ బ్యాంకుల్లో నగదు విత్డ్రాయల్స్ప�
టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. వెస్టిండీస్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో కూడా తన ధనాధన్ ఆటతీరుతో అలరించాడు. ఆరు వికెట్ల నష్టానికి 138 పరుగులతో ఉన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన బార్ లైసెన్సింగ్ విధానంతో ఖజానా కలకలలాడుతున్నది. బార్ల వేలానికి లెక్కకు మించి స్పందన కనిపించింది. కోట్లల్లో కుమ్మరించి మరీ బార్ల లైసెన్�
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం తొలి పతకం సాధించింది. వెయిట్లిఫ్టింగ్లో 55 కేజీల విభాగంలో పోటీ పడిన భారత వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహాదేవ్ సార్గర్ రజత పతకం సాధించాడు. స్న
రణస్థలం మండలం పరిధిలోని కొవ్వాడ గ్రామంలో ప్రతిపాదిత అణువిద్యుత్ కేంద్రం (ఎన్పీపీ) ఉత్తర కోస్తా జిల్లాల ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని సీపీఎం అభిప్రాయపడుతున్నది. అందుకని తక్షణమే ఈ ప్రతిపాదనను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ప్రారంభమైంది. విశాఖపట్నంలో ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజిని ప్రారంభించారు. హోమీ భాభా క్యాన్సర్ హాస్ప