అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యుఎస్ఏ అధ్యక్ష�
నల్లగొండ జిల్లాకేంద్రంలో బుధవారం నుంచే కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ప్రారంభించాలని కలెక్టర్ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. నల్లగొండ ప్రభుత్వ జనరల�
నల్గొండ: గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిప
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల అర్బన్ ఎస్పీతో కలిసి తిరుమల చీఫ్ విజిలెన్స్ అధికారి మాఢ వీ
సరదాగా పర్యటన చేద్దామని కుటుంబంతో కలిసి వచ్చాడా యువకుడు. తల్లిదండ్రులు కూడా అతని వెంటే ఉన్నారు. బ్రిటన్కు చెందిన సదరు యువకుడి వయసు 21 ఏళ్లు. మైకానోస్ నుంచి తిరిగి వస్తుండగా గ్రీస్లోని ఒక ప్రైవేట్ ఎయిర్
Tuberous vegetables | క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ వంటి దుంప కూరగాయలు మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాల్లో కూడా సాగవుతున్నాయి. రైతులే సొంతంగా తమ స్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టడం..
ర్నూలు జిల్లా కలెక్టర్ ఇటీవల తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించగా.. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఐఏఎస్ తన కుమారుడిని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో జాయిన్ చేసింది.
ఏపీ హోం మంత్రి తానేటి వనితకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె స్వంత నియోజకవర్గమైన కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయి. ఇది తానేటి వనితకు చెదు అనుభవంగా...
ఘట్కేసర్,జూలై26 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా ఆధునీకరించడానికి సీఎం కేసీఆర్ రూ.7,200 కోట్లను కేటాయించారు. మనఊరు -మనబడికి దాతలు సహకరించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెల
భారత వెటరన్ ఓపెనర్, టెస్టు స్పెషలిస్ట్ మురళీ విజయ్కు ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్) ఆడుతున్న అతన్ని ఆటపట్టిస్తూ దుమ్ముదులిపేశారు. ఇటీవల జరిగిన టీఎన్పీఎల్ �
వరంగల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా గ్రేటర్ వరంగల్ 1, 2వ డివిజన్ల పరిధిలోని పెగడపల్లి గ్ర�
గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వల్లనే విపరీతంగా అప్పులు పెరిగిపోయాయని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. ఏపీ మాత్రమే అప్పులు చేసినట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నార�
మనం చదువుకునే సమయంలో చాలా రకాల టీచర్లు కనిపిస్తారు. కొందరు మంచితనంతో మనల్ని గెలుస్తారు. కొందరు కోపంగా చదివిస్తారు. అయితే కొందరు మాత్రం ‘‘నువ్వు ఒక్క పని కూడా చెయ్యలేవు. నువ్వు చచ్చినా పాస్ అవ్వవు’’ అంటూ న
కరీంనగర్ : జిల్లాలోని మానేరు ఫ్రంట్ను దేశంలోనే పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆస్ట్రేలియా కు చెందిన లేజర్ విజన్ కంపెనీ, �
వివిధ ప్రాంతాల నుంచి చేరవేస్తున్న అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన 63 వేల మద్యం బాటిళ్లను పోలీసులు రోడ్డు రోలర్తో తొక్కించారు. ఈ మద్యం అంతా గత రెండేండ్లుగా జిల్లాలో సీజ్ చ