ప్రస్తుతం వన్డే క్రికెట్ ఫార్మాట్ ప్రమాదంలో ఉన్నట్లు పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్.. తను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ �
కరీంనగర్ : వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. వర్షాల అనంతరం ప్రబలుతున్న
నిర్మల్ : జిల్లాలోని దిలావర్ పూర్ మండలం బన్సపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సొన్ మండలం జాఫ్రాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్సీలు) మంగళవారం జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ ఆకస్మికంగా తనిఖీ చేశార
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడ, దేశాయి పేట్, నస్రుల్లా బాద్లో జరిగిన బోనాల ఉత్సవాల్లో స్పీకర్ పోచారం పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్య
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. రెండో రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి...
వనపర్తి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరారు. తాజాగా జిల్లాలోని ఖిల్లా ఘణపురం మండలం షాపూర్ గ్రామ�
విశాఖలో విషాదం చోటుచేసుకున్నది. ఆర్కేబీచ్లో ఓ వివాహిత గల్లంతైంది. పెండ్లి రోజు కావడంతో భర్తతో కలిసి విహారయాత్రకు వచ్చిన ఆ మహిళ గల్లంతు కావడం వారి కుటుంబంలో అంతులేని విషాదం నింపింది.
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని పశువైద్య శాలల్లో జీవాలకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మత్స్య భవన�
భారీ వర్షంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పీ గన్నవరంలో బాధితులను జగన్...
నల్లగొండ : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీ బలమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం పీఏపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప�
ఏపీ ఈఏపీసెట్-2022 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం...
ఖమ్మం : భద్రాద్రి జిల్లాలో బీభత్సం సృష్టించిన గోదారి వరదతో సర్వం కోల్పోయిన భద్రాచలం ప్రాంత బాధితులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అండగా నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
వరంగల్ : ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి, కూలీల
నోరు, దంతాలను సురక్షితంగా ఉంచుకుంటే గుండె జబ్బులు రావని చెబుతుంటారు వైద్య నిపుణులు. అయితే నిత్యం 3 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు దంతధావనం చేయడం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం...
ఆదిలాబాద్ : జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోక�