Sonia Gandhi | నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరవనున్నారు. మంగళవారం విచారణకు హాజరుకావాలని సోనియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆమె మధ్
వెస్టిండీస్తో రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో 205/5తో నిలిచిన జట్టును యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల�
మోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మోర్తాడ్ మాజీ సర్పంచ్ అజీజ్ సోమవారం 500 మంది అనుచరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ �
Green India Challenger | రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. అనం�
మహబూబాబాద్ : జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ‘ఇనుగుర్తి’ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర
జయశంకర్ భూపాలపల్లి: మహదేవ్ పూర్ మండల కేంద్రంలోని దుబ్బగూడానికి చెందిన అఫ్రీన్ ( 35) భర్త పేరు అంజద్ కూలి పని చేసుకొని నివసిస్తున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో సోమవారం సాయంత్రం అఫ్రీన్ తన చీరతో ద�
శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో రెండు గేట్లను అధికారులు మూసివేశారు. సోమవారం ఉదయం జూరాల ప్రాజెక్టు విద్యుదోత్పత్తి ద్వారా 19,744 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 8,414 క్యూసెక
Mustard | ఆవాలు రెగ్యులర్ వంటల్లో, పోపుల్లో ఉపయోగించడం వల్ల మంచి వాసన, టేస్ట్ ఉంటుంది. అయితే, ఆవాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటిలోని ఘాటైన ద్రవ్యాలు మనకు...
ప్రస్తుతం బ్రిటన్లో ప్రధాని పదవి కోసం పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థి భారత సంతతికి చెందిన రిషి సునాక్. ఇటీవల రిషి మాట్లాడుతూ.. తను యూకే ప్రధాని అయితే చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. ప్రస్తుతం ద
చేపల పెంపకం చేపట్టే రైతులు సరైన చేపపిల్లలను ఎంపిక చేసుకోవాలి. వాటిని చెరువులలో సక్రమ విధానాలలో వదులాలి. అప్పుడే మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.
ప్రస్తుత తరం యువకులు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో వెతికి తెలుసుకుంటున్నారు. కొందరు తాము చెయ్యాలనుకునే దుర్మార్గపు పనుల వివరాల కోసం కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. తాజాగా అంకిత్ (32) అనే యువకు
Lovlina Borgohain | టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ సంచలన ఆరోపణలు చేసింది. తన కోచ్లను మారిస్తూ బ్యాడింటన్ ఫెడరేషన్ అధికారులు తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అసోంకు �
polyhouse cultivation | పంటలకు రోగాలు ఎక్కువవడంతో రైతులు అయోమయంలో పడి పురుగు మందులను విచ్చలవిడిగా పిచికారీ చేస్తారు. దాంతో భూమిలో ఉన్న నులి పురుగుల సంఖ్య వృద్ధి చెంది మరింత ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. నులిపురుగుల �
జీడిమెట్ల, జూలై25 : జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి క్వారీ గుంతలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం �