SI Prelims | రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 81 వేల పోస్టులను ప్రభుత్వం విడుతల వారీగా భర్తీ చేస్తున్నది. ఇందులో భాగంగా పోలీస్ శాఖ ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేసింది
Musi project | మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టులోకి 9,960.60 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు క్రస్ట్ గేట్లను నాలుగు ఫీట్ల మేర ఎత్తి 6783.67 క్యూసెక్కుల
హైదరాబాద్ : నల్గొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ శాసన మండలిలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో చిట్చాట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట�
హైదరాబాద్ : పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వెసెక్టమీ) చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్గఢ్ మొదటిస్థానంలో ఉన్నది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 3,600 వెసెక్టమీ సర్జరీలు జర�
శ్రీశైలం : శ్రావణమాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన అధికారులతో గురువారం
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో అమావాస్య సందర్భంగా అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి గురువారం ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంక
మెదక్ : మెతుకుసీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్నది. రైల్వేలైన్ రాకపోకలు ఆగస్ట్ 1న తీరనున్నది. అదే రోజు రైల్వే రెక్ పాయింట్ ప్రారంభం కానుంది. ప్రత్యేక గూడ్స్ రైలులో ఎరువులు రానున్నాయి. ఈ మేరకు గురువారం మ
వ్యాధులు రాకుండా ఉండాలంటే మన శరీరం వ్యాధినిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉండటం ఒక్కటే ముఖ్యం. వ్యాధి నిరోధక శక్తిని ఈ వానాకాలంలో పొందాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..? సీజనల్ వ్యాధులతో పోరాడేందుకు ఏఏ ఆహ�
Cabbage and Cauliflower | క్యాబేజి, కాలీఫ్లవర్ కూరగాయలు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్యాన్నిచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. రైతులు ప్రస్తుతం ఈ పంటలను ఎంచుకొని సాగు చేసుకుంటుననారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో అమరవీరుల వారోత్సవాలు జరిపేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని...
Tomato Fever | కరోనా, మంకీపాక్స్ మధ్య టొమాటో ఫీవర్ ప్రమాదం సైతం వేగంగా పెరుగుతున్నది. ఇప్పటికే కేరళలో పలు కేసులు నమోదవగా.. తాజాగా ఢిల్లీలోని ఇద్దరు చిన్నారుల్లోనూ లక్షణాలు కనిపించాయి. దీనిపై చర్మ వైద్య నిపుణులు
ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఒప్పుకున్న డిమాండ్లను పరిస్కరించాల్సిందే అని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు మంత్రివర్గ ఉపసంఘంతో...
మహదేవపూర్, జూలై 28 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు వరద నీరు పెరుగుతోంది. ప్రాణహిత, గోదావరి నదుల వరద ప్రవాహం పెరగడంతో బుధవారం ఇన్ఫ్లో 6,37,220 క్యూసెక్కులు రాగా, �
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో గురువారం వేకువ జాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రహదారులపై వరద నీరు నిలువగా.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాంబన్లో కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహద�