vegetable cultivation | ఆకుకూరలకు తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టం చేసున్నాయి. వాటిని సకాలంలో గుర్తించి తగిన నివారణ పద్ధతులు అవలంబించడం ద్వారా మంది దిగుబడి, లాభాలు
నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 86,270 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ నయనారెడ్డి తెలిపారు. ప్రాజెక్టు 18 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి 74,952 క్యూసెక్కుల మిగులు జలాలను విడు
Rain Alert | రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్నటి ఆవర్తనం ఇవాళ కూడా ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతూ సగట�
సంగారెడ్డి : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం సిర్గాపూర్లో వివిధ అభివృద్ధి పనులకు ఎంపీపీ మహిపాల్రెడ్డి తో పాటు ఆయన శంఖుస్�
ఫిషింగ్ అంటే ఇష్టం ఉన్న 73 ఏళ్ల కేథరీన్ పెర్కిన్స్.. తన ఇద్దరు మిత్రులతో కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్లింది. ఫ్లోరిడాకు సమీపంలోని స్టువర్ట్ తీరానికి వీళ్లు వెళ్లారు. అక్కడ చేపలు పట్టేందుకు గాలం వేసి ఎదు�
గాజుల రామారం, జులై 25 : ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగద్గ
న్యూఢిల్లీ : భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆమె ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమెకు చైనా, శ్రీలంక అధ్యక్షులు �
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష-ఏపీ టెట్ హాల్టికెట్లు ఇవాల్టి నుంచి విడుదలకానున్నాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్...
ఆలేరు : ముస్లిం సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో రూ. 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర
ఆస్ట్రేలియా : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని రాక్బ్యాంక్ దుర్గా మాత ఆలయంలో మెల్బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహ
హైదరాబాద్ : ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ – 2022 లో తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా స్ట్రాంగ్ విమెన్గా ఎంపికైన మల్లికా రాఘవేందర్ గౌడ్ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్య�
మహేశ్వరం, జూలై 25 : డివైడర్ను ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం గ్రామానికి చెందిన ఏలె నర్సిం�