Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్ 0.55శాతం క్షీణించి 55,766 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 88.50 పాయింట్లు కోల్పోయి.. 16,631 పాయింట్ల వద
కర్నూలు జిల్లాలో చిరుత కలకలం రేపుతున్నది. రామకొండ కొండల సమీపంలో చిరుతను చూసినట్లు స్థానికులు చెప్తున్నారు. దేవినేని కొండల్లో పులిని చూసిన గొర్రెల కాపరులు విషయాన్ని...
టోక్యో ఒలింపిక్స్ హీరో నీరజ్ చోప్రా.. ఆ మెగాటోర్నీ తర్వాత కూడా అద్భుతమైన ప్రదర్శనలతో ప్రపంచ పటంపై భారత కీర్తిని పెంచుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో కూడా సత్తా చాట
హైదరాబాద్ : సిక్కుల న్యాయమైన డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తేజ్ దీప్ కౌర్ మీనన్ నాయకత్వంలో పలువురు సిక్కు ప్రముఖులు సచివాలయంల�
చెన్నై : తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని (17) సోమవారం హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, మృతురాలి బంధువులతో పాటు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస�
బెంగళూరు : బెంగళూరులో అసోంకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించగా.. కర్నాటకలో కలకలం సృష్టించింది. ప్రస్తుతం సదరు యువకు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. విశాఖపట్నం-బెంగళూరు, బెంగళూరు-విశాఖపట్నం మధ్య 16 ప్రత్యేక రైళ్లను...
Aadhaar-Voter ID Card Link | కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆధార్ కార్డు – ఓటర్ ఐడీ కార్డు అనుసంధానికి సంబంధించిన కేసులో సోమవారం సుప్రీంకోర్టులో విచారణ
హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ శివశక్తి నిషా క్రాంతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిషా క్రాంతి మాట్లాడుతూ ఆషాడ మాసం సందర్భంగా.. అమ్మవారికి ఇష్టమైన
వాట్సాప్ గ్రూపులో షేర్ చేసిన మెసేజ్తో స్నేహితుల మధ్య చెలరేగిన ఘర్షణ ఒక యువకుడు ఆత్మహత్యకు కారణమైంది. స్నేహితులతో గొడవ కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురైన సదరు యువకుడు ఆత్మహత్య...
ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పీ గన్నవరం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం సీఎం జగన్ పర్యటించనున్నారు.
హైదరాబాద్ : సూర్యాపేటతో సరిసమానంగా మునుగోడును తీర్చిదిద్దుతామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడి శాసన సభ్యుడికి వ్యాపకాలు, వ్యాపారాలు ఎక్కువేనని ఆయన ఎద్దేవాచేశారు. కాం