విశ్వంలో మన సౌరకుటుంబమే ప్రత్యేకం అని చాలామంది అనుకుంటారు. కానీ అంతరిక్షలోకి తొంగి చూసేకొద్దీ చాలా అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగెన్కు చెందిన కొందరు ఆస్ట్రోన�
KTR Birthday | టీఆర్ఎస్ ఎన్నారై యూకే శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా పార్
తెలంగాణ విద్వత్సభ షష్ఠ వార్షిక విద్వత్సమ్మేళనంశని, ఆదివారాల్లో (జూలై 23,24) సిద్ధిపేట జిల్లా వర్గల్లోని కంచికామకోటి పీఠపాలిత శ్రీ విద్యాసరస్వతి క్షేత్రంలో వైభవంగా జరిగింది. దాదాపు వందమంది సిద్ధాంతులు, ప
హైదరాబాద్ : ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుండగా.. రెండు రోజుల కిందట �
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు నిదానంగా ఇన్నింగ్స్ నిర్మిస్తోంది. ఆరంభంలోనే కైల్ మేయర్స్ (39), షాయి హోప్ (71 నాటౌట్) ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించారు. ముఖ్యంగా మేయ
KTR Birthday | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా �
భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 22వ ఓవర్లో బ్రూక్స్ (35)ను అక్షర్ బుట్టలో వేసుకున్నాడు. అక్షర్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయ�
మోదీ పనుల ప్రధానికాదని, పన్నుల ప్రధాని అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. తల్లి పాలపై మినహా అన్నింటి మీద జీఎస్టీ వేశారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో ఆదివా
హైదరాబాద్ : కరోనా తర్వాత ప్రపంచదేశాలను వణికిస్తున్న మరో మహమ్మారి మంకీపాక్స్. ఇప్పటికే 70కిపైగా దేశాల్లో 16వేలకుపైగా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇటీవల భారత్లోనే వైరస్ వెలుగు చ�
హైదరాబాద్ : ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అసలుసిసలైన చిరునామా తెలంగాణ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్కు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని, ప్రజలందరి సంక్షేమానికి, సముద్ధరణకు, అన్ని రంగాల
కేటీఆర్.. ఓ హంబుల్ లీడర్, అడ్మైరింగ్ అడ్మినిస్ట్రేటర్ అని తెలంగాణ పద్మశాలీ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్రావు ప్రశంసించారు. మంత్రి కేటీఆ�
Vitamin D | విటమిన్ డీ లోపం ఉన్నవారు డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో విటమిన్ డీ ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటే డయాబెటిస్ను...
భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో దాదాపు గెలిచినంత పని చేసిన ఆ జట్టు.. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన విండ