Home Crops | సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) రైతుల సంక్షేమం కోసం గత పదిహేనేండ్లుగా నిరంతరాయంగా కృషి చేస్తున్నది. మంచి నేల, నీరు, గాలి, ఆహారం ప్రతి ఒక్కరికి అందించే దిశగా ఒక సామూహిక ప్రయ త్నం...
జగిత్యాల : అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ రూ.3 లక్షల ఎల్వోసీని అందజేశారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్ గ్రామానికి చెందిన అల్లెపు నరేష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధప
కరీంనగర్ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన శ్రీరాముల అశ్వితకు ముఖ్యమంత్రి సహాయ ని�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రెండు రోజుల నష్టాల అనంతరం బుధవారం సూచీలు లాభపడ్డాయి. గురువారం ఉదయం మార్కెట్లు అదే జోష్తో పైకి కదులుతున్నాయి. సెస్సెక్స్ 503.69 పాయింట్లు, నిఫ్టీ 141 ప
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఈఈఎస్ఎల్ ఎల్ఇడి వీధి దీపాల ప్రాజెక్ట్ లైట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించా�
తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో మహిళల టీ20 క్రికెట్ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో భారత మహిళల జట్టు శుక్రవారం నాడు ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత్కు షాక్ తగిలింది. స్టార్ ఆ
విండీస్తో జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శుభారంభం లభించింది. ధవన్ (58) మరోసారి అర్ధశతకంతో అలరించాడు. శుభ్మన్ గిల్ (51 నాటౌట్) కూడా ఈ సిరీస్లో రె
కామారెడ్డి : తాడ్వాయి మండలం సంతాయిపేట వద్ద దాదాపు వందమందికిపైగా వాగులో చిక్కుకుపోయారు. మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షానికి భీమేశ్వర వాగులో వరద ప్రవాహం పెరిగింది. దీంతో రైతులు, కూలీలు వాగు ఆవతల వైపు చ�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో 852 కొత్త కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ తర్వాత తొలిసారిగా 800 కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 640 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొ