న్యూఢిల్లీ : భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత 21 తుపాకులతో గౌవర వందనం స్వీకరించనున్నారు. ఉదయం 10.15గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగే ఈ వేడుకలో భారత ప్ర�
నిర్మల్ : బాసర జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి సన్నిధిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ పేరు మీద ప్రత్యేక కుంకుమార్చన, పూజలు �
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా తండ్రయ్యాడు. పాండ్యా, పంఖూరీ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని ఈ జంట తమ తమ ఇన్స్టాగ్రాం ఖాతాల్లో వెల్లడించారు. బిడ్డతో కలిసి దిగిన ఫొటోలను వీళ్ల�
అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసులో పోలీసులు మరో 15 మందిని అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్తో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 235 కు చేరింది. మరో 21 మందిని అదుపులోకి...
జగిత్యాల : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంక�
హైదరాబాద్, జూలై 24: జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు నాంపల్లి ఎడుగుళ్ల ఆలయంలో ప్
మనీలా : ఫిలిప్పీన్స్ రాజధాని ప్రాంతంలోని యూనివర్సిటీలో ఆదివారం సాయుధు జరిపిన కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పట్టణ మాజీ మేయర్ సహా ముగ్గురు మృతి చెందారని, మరో వ్యక్తి గాయపడ్డారని అధికారులు త�
కువైట్: టీఆర్ఎస్ ఎన్నారై కువైట్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మాట్లాడుతూ.. కేటీఆర్ ఒక్క ట్వీట్ త�
Rain Alert | రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా, పరిసర ఛత్తీస్గఢ్లో ఉన్న ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ�
మంచిర్యాల : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి బర్త్డే సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్ప
కామారెడ్డి : అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. పసుపు, కుంకుమ, పూలు సమర్పించి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ..క్య�