నల్లగొండ : ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 534 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి న�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మిసెస్ ఇండియా సుహాసిని జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రతి
Gutta Sukender reddy | నిత్యావసరాలపై జీఎస్టీ పెంచడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పాలనలో సామాన్యులు బతకడం చాలా కష్టంగా మారిందని విమర్శించారు.
Playing cards | రంగారెడ్డి జిల్లోలోని చేవెళ్లలో పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝులిపించారు. చేవెళ్లలోని మొయినాబాద్లో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు.
వచ్చే నెలలో ఆరంభమయ్యే ఆసియా కప్ టీ20 టోర్నీని తాము నిర్వహించలేమని శ్రీలంక చేతులెత్తేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశం.. ఈ ఏడాది జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) మూడో ఎడిషన్ను వాయిదా వేస
క్రికెట్ను ప్రపంచానికి మరింత చేరువ చేసిన ఐకానిక్ ఆటగాళ్లతో నిర్వహించే లెజెండ్స్ లీగ్ క్రికెట్ తొలి సీజన్ అద్భుతంగా అలరించింది. అదే జోరులో రెండో సీజన్ నిర్వహించాలని ఈ లీగ్ నిర్వాహకులు భావిస్తున్నారు. �
న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం విధితమే. ఈడీ విచార�
ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మనీలాండరింగ్లో రౌత్ బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉ�
ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్తో శాంతి చర్చలు దండగ అని రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా దళాలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ ల
హైదరాబాద్ : సినీనటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంలో తాను పశ్చాత్తాపం పడుతున్నట్లు చెప్పారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన వ�