ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 20: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎంఎంఎస్) సెమిస్టర్ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ (ఏపీఎస్ ఆర్టీసీ) బంపరాఫర్ ప్రకటించింది. తమ కొత్త బ్రాండ్కు మంచి పేరు చెప్పిన వారికి క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అద్భుత అవకాశాన్ని కల్పించింది.
కామారెడ్డి : రోడ్లు వేయడం ప్రభుత్వం వంతు, వాటిని కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం క్యాంప్ నుంచి బాన్సువాడ-గాంధారి ఆర్ అండ్ బ�
బడంగ్పేట,జూలై20 : గ్రంథాలయంలో పాఠకులకు,విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో ఉన్న జిల్లా గ్రంథ�
ఉప్పల్, జూలై 20 : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్లోని పలు ప్రాంతాలలో బుధవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, క�
చెన్నై : తమిళనాడు చెన్నైలోని అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయ తాళాలను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి అందించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఇరువర్గాలకు చెందిన కార్యకర
పెళ్లి అయిపోయిన మహిళలను ఎంతో గౌరవంతో చూడటం భారత సంస్కృతి. పాశ్చాత్య ప్రభావమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ.. కొందరు మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ అది తమ స్వేచ్ఛ అని వాదిస్తుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా
శ్రీశైలం : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 2,00,852 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వస్తున్నది. జూరాల ప్రియదర్శిని జలాశయం స్పిల్వే నుంచి 27,825 క్యూసెక్కులు, విద్యుత్�
Work From Home | వర్క్ ఫ్రమ్ హోంపై వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ల (SEZ’s)లో పని చేసేవారికి వారికి గరిష్ఠంగా ఏడాది పాటు వర్క్ ఫ్రమ్ హోం పని చేసేందుకు అనుమతి ఇచ్చ�
మహబూబ్ నగర్ : చదువుతోనే జీవితాలు బాగుపడతాయని మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ దశల వారీగా మెరుగుపరుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ �