ఇండియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అర్ధంతరంగా ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్.. సౌతాఫ్రికాతో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. డర్హమ్ వేదికగా జరిగిన మ్యాచ్లో కేవలం ఐదు ప�
తాండూరు రూరల్, జూలై 20 : సమాజంలో అట్టడుగులో ఉన్న దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాం�
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ప్రస్తుతం ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్లపై మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అలాగే భవిష్యత్లో నమో�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో ముఖ్యమంత్రి జగన్ కీలుబొమ్మగా మారారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. జగన్ తన పదవి గురించి ...
న్యూఢిల్లీ : గడిచిన ఐదేళ్లకాలంలో 307 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, అసోం రైఫిల్స్కు చెందిన జవాన్లు దేశ రక్షణలో అసువులు బాసారని కేంద్రం తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సందర్భంగా భద్రతా బలగాలకు సంబంధించిన డేటా�
వరంగల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని పెంచి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. కేంద్రం విధానం వల్ల పాలు, పాల ఉత్పత్తి ఉపకరణాల ధరలు పెరగడంపై నిరసనలు చే
మరో రెండేండ్ల సమయం ఇచ్చినా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వదని, జగన్ సర్కార్కు ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలన్న ధ్యాసే లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. అసలు జగన్ వద్ద ప్రణాళికలేవీ లేవని...
సిద్దిపేట : సిద్దిపేట నూతన నర్సింగ్ కళాశాలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం సందర్శించారు. మొదటి బ్యాచ్ నర్సింగ్ విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. నర్సింగ్ తరగతి గదులు సందర్శించి వి�
మినియేచర్ రాకెట్ నమూనాలతో కూడిన ‘స్పేస్ ఆన్ వీల్స్’ ఎక్స్పో విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. అనేక రాకెట్ నమూనాలతోపాటు లాంచ్ ప్యాడ్స్, చంద్రయాన్ మిషన్-1, మంగళ్యాణ్ వంటివి ఎన్నో విద్య�
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో టీఆర్ఎస్ నేత రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు. క
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాదికి మరో 5 వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వైద్య కళాశాలల ప్రారంభంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపు 750 సీట్లు పెరగనున్నాయి.
హైదరాబాద్ : ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గుడి మల్కాపూర్, దేవాదాయ శాఖ కార్యాలయంలో.. 309 దేవాలయాలకు కోటి 3 లక్షల రూపాయల విలువ�
సిద్దిపేట : సిద్దిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం �