హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగ�
ముంబై : ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ శివసేన నేత ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివ సంవాద్ యాత్రలో ఆదిత్య ఠాక్రే పాల్గొన్న�
లాంగ్ జర్నీ కోసం టికెట్ బుక్ చేసుకున్నాడా వ్యక్తి. టైంకి రైల్వే స్టేషన్ వచ్చేసి రైలు ఎక్కేశాడు. తన స్లీపర్ సీటుకు వెళ్లి అక్కడే పడుకున్నాడు. తెల్లారి నిద్రలేచి చూస్తే రైలు కదల్లేదని అతనికి అర్థమైంది. దీం�
High BP | ప్రపంచంలో అత్యధిక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో హైబీపీ ఒకటి. నిత్యం కొన్ని ఆహారాలను మన ప్లేట్లో భాగంగా చేసుకోవడం ద్వారా హైబీపీ సమస్య నుంచి బయట పడవచ్చు.
Growing vegetables | ఇంట్లోని పెరట్లో పెంచుకుని తాజాగా వాడుకోవడం చాలా మంచిది. గింజలు విత్తిన నాలుగు నుంచి ఆరువారాల్లో త్వరగా ఎదిగి కోతకు వస్తాయి. వీటిని పెంచడం కూడా సులభమే.
Dragon Fruit | డ్రాగన్ ఫ్రూట్కు మార్కెట్లో మంచి డిమాండు ఉన్నది. దీంతో రైతులు ఈ సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒక్కసారి విత్తితే దాదాపు 30 ఏండ్ల వరకు పంట దిగుబడి...
అండర్-19 ప్రపంచకప్ గానీ మరేదైనా జూనియర్ స్థాయి క్రికెట్ టోర్నీలు ముగిసిన తర్వాత వచ్చే ప్రధానమైన ఆరోపణలు ఆటగాళ్ల వయసు మీదే.. తప్పుడు దృవ పత్రాలను సమర్పించి టోర్నీలో పాల్గొన్నాడని తరుచూ వార్తలు చూస్తూనే ఉం�
న్యూఢిల్లీ : బీజేపీయేతర శిబిరంలోని విభేదాలను ప్రతిపక్షాల కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా కుటుంబ కలహాలుగా అభివర్ణించారు. 2024 సవాల్ కోసం తామంతా ఏకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నాన్నా�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోరుబావులకు విద్యుత్ మీటర్లు బిగింపుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. లోడ్ అంచనా వేసేందుకే బోర్లకు మీటర్లు బిగిస్తున్నట్లు చెప్పు
హైదరాబాద్ : పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 22 మంది కూలీలు పొలాల్లో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. వెంటనే సీఎస్తో మాట్లాడి వారిని రక్షించాలని ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎన్డీ�
మారుమూల గిరిజన సంక్షేమ పాఠశాలల్లోనైతే ర్యాగింగ్ అంటే అర్ధం కూడా తెలియదు. అట్లాంటి స్కూళ్లో ర్యాగింగ్ జరగడం.. సీనియర్ల చేష్టలకు ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురై దవాఖాన చేరడంతో విషయం...
తను అడిగినంత సొమ్ము ఇవ్వలేదని ప్రియుడినే కిడ్నాప్ చేయించిందో యువతి. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది. డోంబివాలికి చెందిన బాధితుడు ఒక యువతితో కొంతకాలంగా వివాహేతర సంబంధంలో ఉన్నాడు. ఆమె అడిగినప్పుడల్లా ఎంతో కొ
Sri Lanka Crisis | పొరుగు దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. విదేశీ మారకద్రవ్యం అడుగంటడంతో అల్లాడుతున్నది. ద్యవ్యోల్బణం పతాక స్థాయికి చేరడంతో జనం ఆకలికి అలమటించాల్సిన దుస్థితి ఎదురైంది. దేశంల�