న్యూఢిల్లీ : గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆ దేశంలో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్రం తరఫున విదేశాంగ మం�
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఆగస్ట్కు సంబంధించిన అంగప్రక్షిణం టోకెన్లను బుధవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. శుక్రవారం మినహా మిగతా అన్�
మెదక్ అర్బన్, జూలై19 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని ఫతేనగర్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు , కుటుంబీకులు తెలి�
నిర్మల్ : జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారుఖీ సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, కంప్యూటర్ గదిన�
గాజుల రామారం, జులై 19 : టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. మంగళవారం జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్య�
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రద్దీ నేపథ్యంలో 30 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ – తిరుపతి మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లో, తిరుపతి – హైదరాబాద్ �
పెద్దపల్లి : జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంలో బీటీ రోడ్ల (గ్రామీణ) నిర్మాణం కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంత్రి కేటీఆర్కు వినతి పత్రం అందజేశారు. మంగళవారం హైదరాబాద
కైరో : ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మరో 33 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కైరో రాజధానిని కలిపే హైవేపై మిన్యా ప్రావిన్�
వనపర్తి : ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం చిన్నంబావి మండల కేంద్రంలో రూ.3.8 కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల నూతన
పీర్జాదిగూడ, జూలై 19 : తెలంగాణ సర్కారు గురుకులాలు, మైనారిటీ రెసిడెన్సీ పాఠశాలలు ఏర్పాటు చేసి దేశంలోనే విద్యారంగానికి ఆదర్శంగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సర్కారు బడుల్లో వ�
కాచిగూడ,జూలై 19 : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని పెయింటర్ మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం.. తలబ్కట్ట ప్రాంతానికి చెంది�
మునిపల్లి,జులై 19 : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామం వద్ద గల వెవెట్ దాబా వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ స�
జీడిమెట్ల, జులై 19 : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాల మంజూరు చేసిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం