ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 19 : దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) (పాత ఏఎంఎస్)లో పలు సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసీ అసిస్టెంట్, �
TTD | తిరుమలలో బుధవారం పల్లవోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ వేడుక నిర్వహించనున్నది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీ�
Agneepath Scheme | ‘అగ్నిపథ్ స్కీమ్’పై మరోసారి వివాదం రాజుకున్నది. రిక్రూట్మెంట్లో భాగంగా అభ్యర్థులకు సంబంధించిన కులం, మతానికి సంబంధించిన సర్టిఫికెట్లు కోరుతున్నట్లు ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై విమర్శలు గ�
రంగారెడ్డి : చక్కటి ఉద్యోగం, మంచి జీవితం, భార్యాపిల్లలు..అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో కుటుంబంలో చిన్నపాటి గొడవతో కానరాని లోకాలకు వెళ్లాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లా జల్�
హైదరాబాద్ : భద్రాద్రి జిల్లాలో సహాయ, పునరావాస చర్యలపై సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండల
హైదరాబాద్ : తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించిన ప్రజా సంబంధాల అధికారి మార్గం లక్ష్మీనారాయణను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. తెలుగు విశ్వ విద్యాలయం గిరిజ�
హైదరాబాద్, జులై 19 : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు అండగా నిలుస్తున్నది.
రంగారెడ్డి : ఒక యజ్ఞంలా సీఎం కేసీఆర్ మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడికి శ్రీకారం చుట్టారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొత్తూర్ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్, కొత్తూరు ప్రభుత్వ పాఠశాల�
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ కష్టాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం భారత జట్టును వెనక్కులాగుతోంది. దీనిపై భారత మాజీ దిగ్గజం వసీం జాఫర్ స్పందించాడు. ఎడ్జ్బాస్టన�
వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూఏసీ) 2022లో 3000 మీటర్ల స్టీపిల్ఛేజ్ను భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే 11వ స్థానంలో ముగించాడు. ఈ విభాగంలో ఫైనల్ చేరిన అవినాష్.. 8:31.75 నిమిషాల్లో రేస్ ముగించాడు. మొరాకోకు చెంద�
వనపర్తి : వ్యవసాయం తర్వాత గొర్రెల పెంపకానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. అందుకే సబ్సిడీపై గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరులో ఉచి�
హైదరాబాద్ : ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కమిటీ సభ్యుల కృషి ఫలితంగా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు బ్రహ్మాండ�
దేశంలో కరోనా సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 15,528 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా నుంచి 16, 113 మంది కోలుకున్నట్లు ఆర
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇద్దరు వెస్టిండీస్ వెటరన్లు ఒకేరోజు ప్రకటించారు. వారిలో ఒకరు విండీస్ మాజీ సారధి దానేష్ రామ్దిన్ కాగా.. మరొకరు స్టార్ బ్యాటర్ లెండి సిమన్స్. 2019లో చివరిసారి