eating fast | నిజానికి ఎవరైనా సరే.. భోజనం వేగంగా చేయకూడదు. చాలా నెమ్మదిగా తినాలి. భోజనం తొందరగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి దుష్పరిణామాలు...
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన అంశాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉండే బడా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ఆయన ఎప్పుడు ఎలాంటి వీడియో షేర్ చేసినా అది నెటిజన్లను అబ్బురపరుస్తూనే ఉంటుంది. తా
అమరావతి : మహారాష్ట్ర అమరావతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఎస్యూవీ ఆ తర్వాత.. వంతెనపై నుంచి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డట్లు పోలీ�
నిర్మల్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ పొంగి పొర్లడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. ఎంతో మంది నిరాశ్రులయ్యారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ పరామార్శించి సరుకుల
Jasmine pruning | మన రాష్ట్రంలో మల్లె సాగును ఎక్కడైనా చేయవచ్చు. ఒకసారి నాటితే ఐదేండ్ల వరకు పూల దిగుబడిని ఇచ్చే మల్లె తోటలను అనువైన నేలల్లోనే సాగు చేయడం చాలా ఉత్తమం.
ఖమ్మం వ్యవసాయం, జూలై 18 : తేజా రకం ఏసీ మిర్చిక్వింటాల్ రూ.23,500కు చేరింది. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిన జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.23,500 పలికింది. మధ్య ధర రూ.20వేలు కాగా.. కనిష్ఠ ధర క్వింటాల్క�
సిద్దిపేట అర్బన్, జూలై 18 : ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్ర�
జోగులాంబ గద్వాల : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇటిక్యాల మండల పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ పాండురంగ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు వేదిక, �
జీడిమెట్ల, జులై 18 : చింతల్ కల్లు కంపౌండ్లో నాలుగు రోజుల క్రితం మద్యం మత్తులో ఓ మహిళపై బ్లేడుతో దాడి చేసి గాయపరిచిన నిందితుడిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు జీడిమెట్ల పోలీసులు తరలించారు. జీడిమెట్ల సీ�
Leptospirosis | దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్�
ఇంగ్లండ్ క్రికెట్లో మరో సంచలనం. ఆ దేశ టెస్టు జట్టు సారధి బెన్ స్టోక్స్.. వన్డే క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. కొన్నిరోజుల క్రితమే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధి ఇయాన్ మోర్గాన్ పూర్తిగా క్రికెట్కు వీడ్కో�
నర్సాపూర్,జూలై18 : నూతన కోర్టు భవన నిర్మాణానికి కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కూలిన కోర్టు ప్రదాన గోడను ఎమ్మెల్యే మదన్రెడ్డి సోమవార
మైక్రో ఇరిగేషన్ అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందున్నది. కాగా, మైక్రో ఇరిగేషన్లో తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి.