Mango planatation | చలి కాలంలో చలి తీవ్రత పెరిగే కొద్దీ మామిడి పంటపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎప్పటికప్పుడూ వాటికి తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. తద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు.
హైదరాబాద్ : పీహెచ్డీలో భాగంగా జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ విభాగంలో పరిశోధన చేసి బంగారు పతకం పొందిన తన పీఆర్వో మాణిక్య మహేశ్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద�
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 8 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. ఆగస్టు 7న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు...
Experts Alert | దేశంలో దాదాపు మూడేళ్లుగా కరోనా ప్రభావం కొనసాగుతున్నది. రూపం మార్చుకుంటూ విరుచుకుపడగా.. కోట్లాది మంది జనం మహమ్మారి బారినపడ్డారు. గత నెల రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నిపుణు�
కూసుమంచి, జూలై 21 : సమైక్య పాలనలో ఒక్క పంటకే సాగునీరు అందక పంటలు ఎండి పోయేవి. అలాంటి పరిస్థితి నుంచి స్వరాష్ట్రంలో రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించే విధంగా వ్యవసాయ రంగంపై విజన్ కలిగిన ఏకైక సీఎం కేస
కృష్ణా జిల్లాలో వేర్వేరు సంఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఒకరు వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్తో విగతజీవిగా మారగా.. మరొకరు ప్రేమించిన యువతితో పెండ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో గిరి వికాసం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి అర్హులందరికీ ఫలాలు అందించే విధంగా జరుగుతుందని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అన్నారు.
విజయవాడకు చెందిన మహిళ మిసెస్ ప్లానెట్ కిరీటాన్ని దక్కించుకున్నారు. బల్గేరియాలో జరిగిన అందాల పోటీల్లో విజయవాడ యువతి బిల్లుపాటి నాగమల్లిక ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ కిరీటం కోసం 60 దేశాలకు చెందిన మహి
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రహదారులతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు నలుగురు సభ్యుల కేంద్ర బృందం గురువారం జిల్లాలో పర్యటించిం�
చేర్యాల, జూలై 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో గురువారం నిర్వహించిన సీల్డు టెండర్లు ఖరారైనట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. స్వామి వారి ఆలయానికి సంబంధించిన పాలు, పెరుగు, కూరగాయలు, స్వామి, అ
హైదరాబాద్ : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళల స్వయం సమృద్ధి కి ఎప్పుడూ లేనంతగా కృషి జరుగుతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఆయా సంఘాల మహిళ�
హైదరాబాద్ : గోదావరి నదిలో ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 47.10 అడుగుల మేర ప్రవహిస్తున్నది. ప్రస్తుతం 11,03,210 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నది. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థా