బడంగ్పేట, జూలై18 : సీఎం కేసీఆర్ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ కు చెందిన ముగ్గురు వి�
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొట్టుకున్న సంఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద సోమవారం చోట�
ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాపై ఈయూ మరోసారి విమర్శల వర్షం కురిపించింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఫారెన్ పాలసీ చీఫ్ జోసెఫ్ బోరెల్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతులు జరగకుండా పోర్టులను రష్యా బ్ల�
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 18 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్ష తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీ�
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రంగులు మార్చే వ్యకి అని, పవన్ కల్యాణ్ ల్యాండ్మైన్ అంటూ...
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు రెండోరోజు సోమవారం కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అ�
తిరువనంతపురం : కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ సోమవారం ప్రకటించారు. కన్నూరుకు చెందిన ఒకరికి వైరస్ పాజిటివ్గా తేలినట్లు పేర్కొన్నారు. ఈ నెల 12న దే�
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో అద్భుతంగా పోరాడి విజయం సాధించిన టీమిండియా.. వన్డే ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో న్యూజిల్యాండ్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స
IndiGo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ముగ్గురు నేతలపై బ్యాన్ విధించింది. కేరళ సీఎం పినరయి విజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ ఈపీ జయరాజన్, ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్య�
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్వాతంత్య్రదినోత్సవాన్ని జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు...
ముంబై : మహారాష్ట్రలో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన పార్టీకి కష్టాలు తప్పడం లేదు. ఇటీవల ఆ పార్టీని వరుసగా పలువురు నేతలు వీడుతూ వస్తున్నారు. తాజాగా మాజీ ప్రతిపక్షనేత, మాజీ మంత్రి రాందాస్ కదమ్ పార్టీకి రాజీ�