Minister KTR | రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
Gold Coins | ఓ మహిళ ఇంట్లో టాయిలెట్ నిర్మాణం కోసం కూలీల సహాయంతో గుంత తవ్వుతున్నది. ఈ క్రమంలోనే కూలీలకు ఓ రాగిపాత్ర కనిపించింది. దాన్ని తెరిచిచూడగా.. బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణేలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్ జౌ
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద అకస్మాత్తుగా గ్రెనేడ్ పేలింది. ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మృతి చెందారని ఆర్మీ అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం అర�
CM KCR | రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Balkonda | బాల్కొండ (Balkonda) శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాల్కొండ శివారులో ఉన్న కిసాన్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కంటైనర్ ఢీకొట్టింది.
ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అంతకుముందు హార్దిక్ పాండ్యా, సిరాజ్ బంతితో చెలరేగడంతో ఇంగ్లండ్ను 259 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్కు లక్ష్యఛేదనలో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలి
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. బంతితోపాటు బ్యాటుతోనూ అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా (71) అవుటయ్యాడు. కార్సే వేసిన 36వ ఓవర్ మూడో బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించ�
న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విమానాల్లో భద్రతా సమస్యలపై మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏ�
ఇంగ్లండ్తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత జట్టు తడబడుతోంది. ముగ్గురు వెటరన్లు ధవన్ (1), రోహిత్ (17), కోహ్లీ (17) ముగ్గురూ అవుటైన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ (16) కూడా పెవి
శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ప్రస్తుతం డ్యామ్లోకి 3,06,275 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. జూరాల స్పిల్వే నుంచి 1,17,323 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 35,989 �
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లిష్ పేసర్ టాప్లే దుమ్మురేపుతున్నాడు. వరుసగా ధవన్ (1), రోహిత్ (17)ను అవుట్ చేసిన టాప్లే.. కోహ్లీ (17)ని కూడా పెవిలియన్ చేర్చాడు. యాంగిల్ అవుతున్న బంతిని డిఫెండ్ చేసుకునేందుక�
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్- 2022లో అద్భుతంగా రాణించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పీవీ సింధును కలిసిన సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించింది. వరుస విజయాలతో దూసుకు పోతూ తన కెరీర్