న్యూఢిల్లీ : విపక్షాలు ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేశాయి. మార్గరెట్ అల్వాను తమ అభ్యర్థిగా బరిలో నిలిపాయి. మార్గరెట్ పేరును ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. గతంలో ఆమె నాలుగు రాష్ట్ర�
biological insecticides | మన పొలం దగ్గర మనమే జీవ సంబంధిత కీటక నాశనులు తయారుచేసుకోవచ్చు. దీనివల్ల ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం. అంతేకాకుండా...
కొట్టేసిన బైకును అదే బండి యజమానికి అమ్మాలని ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. అడిగినా సాయం చేయని ఈ రోజుల్లో.. అడక్కుండానే సాయం చేసేందుకు ముందుకు వచ్చి మరీ అడ్డంగా...
ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు మరో కీలక వికెట్ కోల్పోయింది. ఆరంభంలోనే బెయిర్స్టో (0), రూట్ (0) వికెట్లు కోల్పోయిన ఆ జట్టును ఆదుకున్న బెన్స్టోక్స్ (27) పెవిలియన్ చేరాడు. జేసన్
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు తడబడి నిలబడింది. రెండో ఓవర్లోనే సిరాజ్ వేసిన సూపర్ బౌలింగ్కు ప్రమాదకర జానీ బెయిర్స్టో (0), జో రూట్ (0) ఇద్దరూ డకౌట్ అవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమ�
శ్రీనగర్ : కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో పెట్రోలింగ్ బృందంపై దాడి చేయగా.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందారు. దక్షిణ కశ్మీర్ పుల్వామాలోని నా�
White Snake | అరుదైన శ్వేతనాగు కనువిందు చేసింది. అంతర్జాతీయ పాముల దినోత్సవం రోజున కర్నాటకలో దర్శనమిచ్చింది. షిమోగా తాలూక రామేనకొప్ప గ్రామంలోని ఓ తోటలో అరుదైన పాము కనిపించగా.. దాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. మూడు�
నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. షమీ వేసిన తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (12 నాటౌట్) మూడు బౌండరీలు బాదాడు. మరో ఎండ్లో ఓవర్ ప
Chardham Yatra | ఛార్దామ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతున్నది. వర్షాల నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ను సందర్శించే వారి సంఖ్య పడిపోతున్నది. ప్రస్తుతం రోజుకు వెయ్యి చొప్పున యాత్రలో పాల్గొంటున్నారు. బద్ర�
ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి వన్డేలో భారత జట్టు సునాయాస విజయం సాధిస్తే.. రెండో వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లు భారత్ను చిత్తుచేశారు. దీంతో నిర్ణయాత్మక మూడో వన్డేపై సర�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ఆదివారం గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం హన్మకొండ జిల్లాలో కొలువైన ఐనవోలు మల్లికార్జునస్వామి వారిని దర్�