పెళ్లి అయిపోయిన మహిళలను ఎంతో గౌరవంతో చూడటం భారత సంస్కృతి. పాశ్చాత్య ప్రభావమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ.. కొందరు మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ అది తమ స్వేచ్ఛ అని వాదిస్తుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా
శ్రీశైలం : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 2,00,852 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వస్తున్నది. జూరాల ప్రియదర్శిని జలాశయం స్పిల్వే నుంచి 27,825 క్యూసెక్కులు, విద్యుత్�
Work From Home | వర్క్ ఫ్రమ్ హోంపై వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ల (SEZ’s)లో పని చేసేవారికి వారికి గరిష్ఠంగా ఏడాది పాటు వర్క్ ఫ్రమ్ హోం పని చేసేందుకు అనుమతి ఇచ్చ�
మహబూబ్ నగర్ : చదువుతోనే జీవితాలు బాగుపడతాయని మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ దశల వారీగా మెరుగుపరుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ �
ఇండియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అర్ధంతరంగా ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్.. సౌతాఫ్రికాతో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. డర్హమ్ వేదికగా జరిగిన మ్యాచ్లో కేవలం ఐదు ప�
తాండూరు రూరల్, జూలై 20 : సమాజంలో అట్టడుగులో ఉన్న దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాం�
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ప్రస్తుతం ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్లపై మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అలాగే భవిష్యత్లో నమో�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో ముఖ్యమంత్రి జగన్ కీలుబొమ్మగా మారారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. జగన్ తన పదవి గురించి ...
న్యూఢిల్లీ : గడిచిన ఐదేళ్లకాలంలో 307 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, అసోం రైఫిల్స్కు చెందిన జవాన్లు దేశ రక్షణలో అసువులు బాసారని కేంద్రం తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సందర్భంగా భద్రతా బలగాలకు సంబంధించిన డేటా�
వరంగల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని పెంచి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. కేంద్రం విధానం వల్ల పాలు, పాల ఉత్పత్తి ఉపకరణాల ధరలు పెరగడంపై నిరసనలు చే
మరో రెండేండ్ల సమయం ఇచ్చినా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వదని, జగన్ సర్కార్కు ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలన్న ధ్యాసే లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. అసలు జగన్ వద్ద ప్రణాళికలేవీ లేవని...
సిద్దిపేట : సిద్దిపేట నూతన నర్సింగ్ కళాశాలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం సందర్శించారు. మొదటి బ్యాచ్ నర్సింగ్ విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. నర్సింగ్ తరగతి గదులు సందర్శించి వి�