సింగపూర్ ఓపెన్లో అసాధారణ ఆటతీరుతో టైటిల్ దక్కించుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన సింధు.. చైనాకు చెందిన వాంగ్ జీ
Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ�
తమిళనాడులో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్లో విద్యార్థిని మృతికి నిరసనగా ఆమె బంధువులు, కుటుంబ సభ్యులుసహా వందలాది మంది ఆందోళనకారులు ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్పై మూకదాడికి దిగారు. బస్
సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారి ఆలయ అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంతో తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయ బడ్జెట్ లెక్కలు ప్రారంభమయ్యాయి.
విశాఖపట్నం శివారులోని ఓ గోదాములో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో గోదాములోని ఫర్నీచర్, పరుపులు కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
మాజీ ఎమ్మెల్సీ కారు ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి సమీపంలో...
Minister Indrakaran reddy | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కొనసాగుతున్నది. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం సింగపూర్లో నివసించే తెలుగు బాలబాలికలకు గత 12 సంవత్సరాలుగా సేవా ధృక్పదంతో నిర్విరామంగా తరగతులు నిర్వహిస్తున్నది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం పాఠ్యప్రణాళికతో సాగే ఈ తరగ�
ఎన్జీఆర్ జిల్లా మైలవరం పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్న 46,180 మద్యం బాటిళ్లను ఊరు చివర రోడ్డుపై పడేసి రోడ్డు రోలర్తో తొక్కించారు. ఇవన్నీ ఒక్క మైలవరం మండలం పరిధిలో స్వాధీనం...
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో స్మార్ట్ టౌన్షిప్లను అభివృద్ది చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) సిద్ధమవుతున్నది. సీఆర్డీఏ కార్యాలయం