మంగంపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు...
మహబూబాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని దైవ కృప అనాథ ఆశ్రమంలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా..మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దంపతులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అన�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘బిజిలీ మహోత్సవాలు’ ఘనంగా ప్రారంభమయ్యాయి. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నది.
మంచిర్యాల : జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గాంధారి మైసమ్మ తల్లి ఆషాఢమాస బోనాల జాతరలో.. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా �
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు, టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ బోనాల పండుగ సందర్భంగా బోరబండ డివిజన్లోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రా
సిద్దిపేట : కొత్త కాలనీల ఏర్పాటుతో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం సహజమే. ఆయా కాలనీల్లో మౌలిక వసతులను దశల వారీగా కల్పిస్తూ.. టీహెచ్ఆర్ కాలనీ అభివృద్ధికి సహకరిస్తానని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
Karnataka cops | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు మండలం పీ.కొత్తకోట వద్ద అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది.