ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు ‘గవర్నెన్స్ నౌ-2022’ అవార్డులను 14 గెలుచుకున్నారు. అత్యాధునిక సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారిని దర్శించుకునేందుకు 12 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు...
Jagtial | జగిత్యాలలోని టీఆర్ నగర్లో లారీ బీభత్సం సృష్టించింది. టీఆర్ నగర్ వద్ద యూరియా లోడ్తో వెళ్తున్న లారీ.. ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును, పక్కనే ఉన్న బస్సు ఢీకొట్టింది.
Bhadrachalam | ఉగ్రగోదావరి శాంతించింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో క్రమంగా వరద తగ్గుముఖం పడుతున్నది. భద్రాచలం వద్ద వదర ఉధృతి తగ్గుతూ వస్తున్నది. గోదవారి నీటిమట్టం ప్రస్తుతం 64 అడుగులకు చేరుకున్నది.
హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహోగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా వరద ఉధృతి తగ్గుముఖంపడుతున్నది. నదిలో కొద్దిమేర నీటిమట్టం తగ్గింది. ప్రస్తుతం �
హైదరాబాద్ : వరంగల్లో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ వరంగల్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టం వివరాలను త
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. సుమారు మూడు గంటల పాటు సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణమంతా కలియదిరుగుతూ ప్రతి పని�
Ram Gopal Varma | దర్శక నిర్మాత రామ్ గోపాల్వర్మ చిక్కుల్లోపడ్డారు. బీజేపీ కార్యకర్తగా చెప్పుకుంటున్న సుభాష్ రాజోరా అనే వ్యక్తి రామ్గోపాల్ వర్మపై ముంబై కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థి �
మంచిర్యాల : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు, గోదావరి, ప్రాణహిత నదుల ముంపు గ్రామాలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం సీసీ గెస్ట్ హౌస
న్యూఢిల్లీ : ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది. జగ్దీప్ ధన్కర్ను బరిలోకి దింపింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు స
తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి శనివారం కేఎస్ జవహర్రెడ్డి టీటీడీలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. వివిధ పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. పనులు వేగవంత�
ఉడిపి శ్రీ పుత్తిగె మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ శనివారుం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీకి ఆలయ అధికారులు, పూజారులు ఆలయ మర్యాదలతో...
Black pepper | నల్ల మిరియాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా వీటితో శరీరం అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
హైదరాబాద్ : తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు భేషుగ్గా ఉన్నాయని బిహార్ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి జమాఖాన్ కితాబిచ్చారు. ప్రత