Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం శనివారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆల్పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావ�
హైదరాబాద్ : తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. �
Onion cultivation | ఉల్లికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. అందుకే యాసంగి పంటగా ఉల్లిని సాగు చేసే రైతులు యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చునని నిపుణులు..
Black Fever | పశ్చిమ బెంగాల్లో బ్లాక్ ఫీవర్ కలకలం సృష్టిస్తున్నది. గత రెండువారాల్లో 65 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డార్జిలింగ్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్, దక్షిణ్ దినాజ్పూర్, �
ఆషాఢ బోనాలు తెలంగాణ సంస్కృతిని తెలియజేస్తాయని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆయన కార్వ�
ముంబై : ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రెండు పట్టణాలతో పాటు ఓ విమానాశ్రయం పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఔరంగాబాద్ను శంభాజీనగర్గా, ఉస్మానాబాద్ను ధరాశివ్గా, నవీ ముంబైలోని వ�
న్యూఢిల్లీ : అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతున్నది. చరిత్రలో తొలిసారి డాలర్కు 80 రూపాయలకు చేరగా.. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. రాహుల్ గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలు ప్�
హైదరాబాద్ : రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారినపడ్డారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్లో ఉన్నారు. తేలికపాటి లక్షణాల�
Sri Lanka Crisis | తప్పుడు ఆర్థిక విధానాలు, నాయకత్వ లోపం కారణంగా శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ద్రవ్యోల్బణం సైతం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్త�
ప్రముఖ కవి, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అనంతపురంలో ఘన సత్కారం జరిగింది. తెలుగు సాహిత్యానికి, జానపదాలను కాపాడేందుకు ఆయన చేస్తున్న సేవలను వక్తలు కొనియాడారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ : భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై మండలాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంత్రి వరదలపై అన్నిశ�