ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోరుబావులకు విద్యుత్ మీటర్లు బిగింపుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. లోడ్ అంచనా వేసేందుకే బోర్లకు మీటర్లు బిగిస్తున్నట్లు చెప్పు
హైదరాబాద్ : పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 22 మంది కూలీలు పొలాల్లో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. వెంటనే సీఎస్తో మాట్లాడి వారిని రక్షించాలని ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎన్డీ�
మారుమూల గిరిజన సంక్షేమ పాఠశాలల్లోనైతే ర్యాగింగ్ అంటే అర్ధం కూడా తెలియదు. అట్లాంటి స్కూళ్లో ర్యాగింగ్ జరగడం.. సీనియర్ల చేష్టలకు ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురై దవాఖాన చేరడంతో విషయం...
తను అడిగినంత సొమ్ము ఇవ్వలేదని ప్రియుడినే కిడ్నాప్ చేయించిందో యువతి. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది. డోంబివాలికి చెందిన బాధితుడు ఒక యువతితో కొంతకాలంగా వివాహేతర సంబంధంలో ఉన్నాడు. ఆమె అడిగినప్పుడల్లా ఎంతో కొ
Sri Lanka Crisis | పొరుగు దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. విదేశీ మారకద్రవ్యం అడుగంటడంతో అల్లాడుతున్నది. ద్యవ్యోల్బణం పతాక స్థాయికి చేరడంతో జనం ఆకలికి అలమటించాల్సిన దుస్థితి ఎదురైంది. దేశంల�
చెస్ ఒలింపియాడ్ టార్చ్కు తిరుపతిలో ఘన స్వాగతం లభించింది. విద్యార్థులు, ప్రజలు ఘనంగా స్వాగతించారు. టార్చ్ ర్యాలీ తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఐకానిక్ వేదిక మహతి ఆడిటోరియం వరకు...
హైదరాబాద్ : ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శని
వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించింది. 308 పరుగుల టార్గెట్ సెట్ చేసినా కూడా కేవలం మూడు పరుగుల తేడాతోనే విజయం సాధించగలిగింది. లక్ష్య ఛేదనలో కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్ చ�
ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022కు ఇటీవలే ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆర్థిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ టోర్నీ నిర్వహణ నుంచి శ్రీలంక తప్పుకోవడంతో ఈ ఏడాది ఆసియా కప్ను యూఏఈలో నిర్వహించనున్నారు. తాజాగా టోర్నీ అ�
వనపర్తి : శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితులను ఉద్ధరించేందుకు సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన గొప్ప పథకమే దళితబంధు అని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళితుల్లో ఆర్థిక �
మహబూబ్నగర్ : భారత జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించిన మహనీయుడని బాలగంగాధర్ తిలక్ అని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 166వ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ క్ల�