CM KCR | గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది
Dhavaleswaram | ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం (Dhavaleswaram) బరాజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 20.20 అడుగులకు చేరింది
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వదర ఉధృతి కొనసాగుతున్నది. గోదారి నీటిమట్టం 71.20 అడుగులకు చేరింది. ప్రస్తతం గోదావరిలోకి 24.38 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది.
CM KCR | ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు టీఆర్ఎస్ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ప్రగతిభవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది. వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్తో పాటు అవసరమైన వాహనాలను సమకూర�
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రత్యేక అధికారిగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరదల నేపథ్యంలో తక్షణమే జిల్లాకు వెళ్ల�
హైదరాబాద్ : గోదావరి నదికి వరద పోటెత్తుతున్నది. చరిత్రలో రెండోసారి 70 అడుగులను మించి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం గోదావరిలో 24.18లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. వరద మరింత
హైదరాబాద్ : బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప�
శ్రీశైలం : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద వస్తున్నది. జూరాల నుంచి శ్రీశైలానికి 1.47లక్షలు, సుంకేశుల ప్రాజెక్టు నుంచి 1.31లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు ప్రస్తుతం నీటిమట్టం 840.1 అడుగు�
RT-PCR Kit | వర్షాకాలంలో సోకే వ్యాధులను గుర్తించేందుకు తొలిసారిగా ఆర్టీ-పీసీఆర్ కిట్ను అభివృద్ధి చేసింది. పుణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ ఈ కిట్ను తయారు చేసింది. ఒకేసారి ఏడు రకాల వ్యాధులను గుర్�
ఖమ్మం వ్యవసాయం, జూలై 15 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ పంటకు మరోసారి ఆల్టైం రికార్డు ధర పలికింది. ఒకవైపు జాతీయ మార్కెట్లో తెలంగాణ పంటకు వ్యాపారుల నుంచి మంచి ఆదరణ రావడం, కోల్డ్ స్టోరేజీల్లో పంట నిల�
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 15: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంఅండ్సీటీ, బీసీటీసీఏ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫె
హైదరాబాద్ : ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సినీ దర్శకుడు అమ్మ రాజశేఖర్ కోరారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో కార్యక్రమంలో భా