న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లో కొనసాగుతున్న సరిహద్దు ప్రతిస్టంభన నేపథ్యంలో భారత్ – చైనా దేశాల మధ్య ఈ నెల 17న 16వ రౌండ్ సైనిక చర్చలు జరుగనున్నాయి. ఈ సారి చర్చలు వాస్తవాధీన రేఖ (LAC) వెంట భారత్ వైపున జరుగుతాయని అ
కొల్లాపూర్ : ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద MGKLI మోటర్లను ప్రారంభిం
పరిగి, జూలై 15 : గ్రాంటుగా రూ.10లక్షలు అందజేసే ఏకైక పథకం దళితబంధు అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగిలో చౌడాపూర్ గ్రామానికి చెందిన పరిగి శ్రీను, దోమ మండలం మల్లేపల్లికి చెందిన �
నిజామాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెంద�
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం పరేడ్ గ్రౌండ్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్స�
ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా పదవీకాలం ముగియనున్నది. ఈ పరిస్థితుల్లో కూలింగ్ ఆఫ్ పీరియడ్
హైదరాబాద్ : భారీ వర్షాలకు గోదావరి మహోగ్రరూపం దాల్చింది. వర్షాలు తగ్గినా వరద పోటెత్తుతున్నది. గంట గంటకు నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నది. భద్రాచలం వద్ద ప్రవాహం 70 అడుగుల మార్క్ను చేరింది. ప్రస
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద రికార్డు స్థాయిలో ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం నీటి
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి వడోదరకు వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్లైన్ విమానం (Airbus A320neo)ను జైపూర్కు మళ్లించినట్లు డీజీసీఏ తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి గురువారం రాత్రి బయలుదేరిన ఇండిగో విమానాన్ని మళ్లించ
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. అలీపూర్ ప్రాంతంలో ఉన్న నిర్మాణంలో ఉన్న గోదాముకు చెందిన గోడ శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంద