Bhadradri | కుండపోతగా కురిసిన వానలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో జిల్లాలోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర ఆవరణలోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్లాంట్ ఆవరణలోని కోల్స్టాక్ పాయింట్ వద్దకు గోదావర�
Sriram sagar | జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగున భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 1,94,200 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 36 గేట్లు ఎత్తి
Bhadrachalam | భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీగా వరద పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. భద్రాచలం వద్ద ప్రస్తుతం రికార్డు స�
న్యూఢిల్లీ : ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనున్నది. కొత్త రాష్ట్రపతి ఎన్నికకు జూలై 21న జరుగనున్నాయి. కొత్తగా ఎన్నికైన అభ్యర్థి 25న దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఈ నె
హైదరాబాద్ : నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించారు. భారీ వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. డ్యామ్ గేట్లు ఎత్తివేసి నీ
హైదరాబాద్ : దురంతో ఎక్స్ప్రెస్లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. సికింద్రాబాద్ – హజ్రత్ నిజాముద్దీన్ రైలు ఏసీ కోచ్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నది. రైల్వే పోలీసులకు టికెట్ కలెక్టర్ సమాచారం అంది
ములుగు : గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం ప్రవహిస్తున్నది. తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద 59 గేట్లన�
తిరువనంతపురం : మంకీపాక్స్ భారత్కు విస్తరించింది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ ధ్రువీకరించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్
నెల్లూరులో వచ్చే నెల 16 నుంచి జరుపతలపెట్టిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు. ఉత్సవాలు జరిగే 5 రోజులపాటు...