న్యూఢిల్లీ : పార్లమెంట్లో ఏ పదాన్ని ఉపయోగించకుండా నిషేధమేది విధించలేదని.. సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ‘సిగ్గుచేటు, ‘జుమ్లాజీవి’, ‘దుర్వినియోగం’, ‘ద
hogenakkal | సహజత్వానికి చేరువగా ఉండి చూపరులను కళ్ళు చెదిరే తన్మయత్వానికి గురిచేసే అందా ల జలపాతం హోగెనక్కల్. దగ్గరకు వెళ్ళేవరకు ఆనవాలు కూడా కనిపించని ఈ జలపాతానికి...
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన దెబ్బతిన్న పంట పొలాలను సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరిశీలించారు. దహెగాం మండలంలోని వరద ముంపు ప్ర
మంచిర్యాల : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ పేపథ్యంలో చెన్నూరు బైపాస్ రోడ్ (అర్జునగుట్ట రోడ్డు) వద్ద గోదావరి నది ఉధృతిని ప్రభుత్వ విప్ , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సు�
నిజామాబాద్ : గడిచిన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. కాగా, జిల్లా వ్యాప్తంగా 25 వేల 869 మంది రైతులకు చెందిన 49వేల 591 ఎకరాల పంట నష్టం సంభవించినట్టు వ్�
హైదరాబాద్ : గోదావరి నదికి భారీగా వరద పోటెత్తుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో 19.04లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవా�
జగిత్యాల : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు మంత్రి ఆదేశించారు. గతవారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నెలకొన్న �
సూర్యాపేట : గులాబీ జెండాయే అందరికి అండ అని, సీఎం కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండలం అస్లా తం
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు గురువారం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన
హైదరాబాద్ : నీరా కేఫ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో నీరా కేఫ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆ�
Aerobic rice | సాగులో తక్కువ నీటి వినియోగం, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకుంటే మేలని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు ‘ఎరోబిక్' పద్ధతి ఉపయుక్తంగా ఉంటుందని చెప్తున్నారు.