పెద్దపల్లి : భారీ వర్షాలకు గోదావరి పంపు హౌస్ లో చిక్కుకున్న సింగరేణి కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. కార్మికులను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రెండు స్పీడ్ బోట్ల సహాయంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహ�
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజు మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రజాదరణ కోల్పోయారని చంద్రబాబు అనడం ఆయనకు చిన్న మెదడు...
హైదరాబాద్ : రాష్ట్రంలో వరదలు, పునరావాస చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. రాష్ట్రం�
మహబూబ్ నగర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాం నుంచి ప్రస్తుతం సుంకేసుల డ్యాంకు 16,587 క్యూసెక్కుల వరద వస్తున్నట్టు అధికారులు తెలిపారు. వరదను నాలుగు గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి 16000వేల క్యూసెక్కుల
ఇస్కాన్ నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉత్సవాలకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని వచ్చే నెల 1 వ తేదీ నుంచి 20 రోజుల పాటు...
నల్లగొండ : దేశానికే దిక్సూచి లాంటిది సీఎం కేసీఆర్ పరిపాలన అని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్
జనగామ :ఈ వానకాలం మొత్తం అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన పలు ప్రాంతాలలో తాజా పరిస్థితులు, పునరావాస చర్యలు, �
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది. ఆయన కుటుంబాన్ని ఓదార్చి వారికి రూ.10 లక్షల నగదును అందజేసింది. వాలంటీర్ కుటుంబానికి...
మెదక్ : గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని హవేళి ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండాకు వెళ్లే బ్రిడ్జి కూలిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్రిడ్జిని
జిల్లాలో పెన్నా నదికి ప్రహారి గోడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ.95 కోట్లతో ఈ ప్రహారి గోడ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పనులను బుధవారం ఏపీ మంత్రి అంబటి రాంబాబు...
నిజామాబాద్ : జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. భారీ వర్షాలతో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, నిజామాబాద్ నగర శివారు ఖానాపూర్ ప్రాంతంలో వరద ప్రవ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత ఆరు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులు, వంకలు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. ఏపీలో మరో 24 గంటల పాటు వానలు కురుస్తాయని...