ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్భుతంగా ఆడి విజయం సాధించింది. తొలుత బుమ్రా విజృంభించడంతో 110 పరుగులకే ఇంగ్లండ్ జట్టు కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. �
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటనకు బయలుదేరారు. అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత తొలిసారి మధ్యప్రాచ్య దేశాల పర్యటనకు వచ్చిన బైడెన్.. బుధవారం నాడు ఇజ్రాయెల్ చేరుకు�
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన ట్వీట్లతో అలరించే బిజినెస్మేన్ ఆనంద్ మహీంద్రా. ఆయన తాజాగా టీమిండియాపై చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత జట్టు అద్భుతంగా రాణించిన
తిరుమల : ఎస్వీ ఉన్నత పాఠశాలను దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని, దానికి గురుపూజ దినోత్సవం రోజున నాంది పలకడం సంతోషకరమని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ పాఠశ�
కోతుల నుంచి మనుషులు పుట్టారంటారు. అది నిజమో కాదో పక్కనపెడితే.. కోతులు, మనుషులు చేసే పనుల్లో చాలా పోలికలు కనిపిస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో ఇదే విషయాన్ని ఎత్తిచూపుతోంది. ప్రస్తుత ప్ర
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా వారికి ఘన స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’ చేపట్టనున్నారు. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ విజయవంతంగా చేపట్టేందుకు...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట�
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే పూర్తిగా ఏకపక్షంగా సాగింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు భారత పేస్ దళం చుక్కలు చూపించింది. షమీ, బుమ్రా బౌలింగ్ ఆడలేక ఇంగ్లిష్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ క
మంచిర్యాల : గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో జనజీవనం స్తభించిపోయింది. జైపూర్ మండలం టేకుమట్ల – శెట్పల్లి గ్రామాల మధ్యలో రసూల్పల్లి వాగు ఉప్పొంగి ప
ఏ దేశంలో అయినా తిరుగుబాటు జరిగిందంటే ధన, ప్రాణ నష్టాలు తీవ్రంగా ఉండే అవకాశం ఎక్కువ. అందుకే సాధ్యమైనంతగా అలాంటి పరిస్థితి రాకుండానే చూసుకోవాలని అనుకుంటాయి ప్రభుత్వాలు. అయితే ప్రపంచ పెద్దన్నగా గుర్తింపు �
వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గుండె సమస్యతో ఆపదలో ఉన్న చిన్నారికి అండగా నిలిచారు. అంతేకాకుండా తన వాహనంలో ప్రతినిధిని ఇచ్చి మరీ పంపి...