ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా సారధి రోహిత్ శర్మ మరో అడుగు ముందుకేశాడు. అంతకుముందు నుంచి నాలుగో స్థానంలోనే ఉన్నప్పటికీ.. విరాట్ కోహ్లీకి అతనికి మధ్య పాయింట్ల తేడా ఉండేది. కానీ ఇంగ్లండ్త
జగిత్యాల : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. జిల్లాలోని ధర్మపురి పట్టణం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. దీంతో గోదావరి పరివాక ప్రాంతాల్ల�
జగిత్యాల : భారీ వర్షాలకు ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాగా, వర్షాలు, వరదలను లెక్క చేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముంపునకు గురైన �
నారాయణపేట : రేషన్ బియ్యం లారీ ప్రమాదవశాత్తు చెరువులో పడిన ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని రాకొండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాకొండ నుంచి పూసలపాడు గ్రామానికి ర�
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇంకా కరోనా విపత్తు సమసిపోలేదని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే చాలా దేశాలు బూస్టర్ డోసులు వేసుకోవాలని ప్రజలకు సూచనలు చేస్తున్నా�
నారాయణపేట : నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి అన్నారు. గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రానికి ఎగువ వైపు ఉన్న కర్ణా�
హైదరాబాద్ : భారీ వర్షాలకు బహదూర్పురలోని నెహ్రూ జూలాజికల్ పార్క్లోకి చేరిన వరద నీటిని వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గత కొద్ది రోజులు�
నిజామాబాద్ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వర్షాలపై నిజామాబాద్, కామారెడ్డి ఇరు జిల్లాల కలెక్టర్లతో బుధవ�
హైదరాబాద్ : తెలంగాణ ఫుడ్స్ నూతన చైర్మన్ రాజీవ్ సాగర్కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ సాగర్ బాధ్యతల స్వీకరణ కార్యక్