నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఒక్క శ్రీశైలం డ్యామ్కే 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో...
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనున్నది. ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి.
రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఈ నెల 20 వ తేదీన శంకుస్థాపన చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ పనులను ప్రారంభించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం...
Puvvada Ajay kumar | గోదావరి వరదలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు, వరద ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి పోలీస్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతిష్ఠాత్మక ఈ జాతీయ పోలీస్ అవార్డు అందుకున్న ఎస్పీ గార్గ్ను జిల్లా పోలీసు అధికారులు...
Errabelli Dayakar rao | గోదావరి వరదతో నీటమునిగిన ఏజెన్సీ ప్రాంతాల్లో మంద్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. గోదావరి నది ఉధృతిని, ముంపు ప్రాంతాలు, వర్షాలతో దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు.
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ఎగువన వర్షాలు ఆగిపోవడంతో వరద తగ్గుతున్నది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీకి 16,71,388 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
Minister Puvvada Ajay | ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రూపం దాల్చింది. దీంతో రాములవారి పాదాల చెంత 70 అడుగుల ఎత్తులో ప్రవహహిస్తున్నది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని మంత్రి పువ్వాడ �