న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం విధితమే. ఈడీ విచార�
ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మనీలాండరింగ్లో రౌత్ బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉ�
ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్తో శాంతి చర్చలు దండగ అని రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా దళాలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ ల
హైదరాబాద్ : సినీనటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంలో తాను పశ్చాత్తాపం పడుతున్నట్లు చెప్పారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన వ�
హైదరాబాద్ : గాయని శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకుంది. అన్నమయ్య కీర్తనను అందాన్ని అభివర్ణించుకునేందుకు ఉపయోగించడంపై ఆయన కుటుంబ సభ్యులు, శ్రీవారి భక్తులు సింగర్పై మండిపడుతున్నారు. తెలుగులో అనేక పాటలు
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఒక్కడే కదా. అలాంటి వాళ్లు మరింత మంది ఉంటే? ప్రపంచం మరింత మారిపోతుందనేది చాలా మంది వాదన. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ కంపెనీ కూడా నమ్మిందట. అందుకే మస్క్ తండ్రి దగ్గరకెళ్లి ఆయన వీర్యదా�
Lungs cleaning | ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటునే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవడం చాలా ఈజీ.
ప్రపంచ చెస్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది తన ప్రపంచ ఛాంపియన్ టైటిల్ను డిఫెండ్ చేసుకోబోనని ప్రకటించాడు. 2023 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో తన టైటిల్న�
Cauliflower crop | కాలీఫ్లవర్.. ప్రపంచ వాణిజ్య పంటలలో రోజువారీ అత్యంత ముఖ్యమైన కూరగాయలలో ఒకటి. ఈ అద్భుతమైన కాలీఫ్లవర్లను గ్రీన్హౌస్ లేదా పాలీహౌస్లో పెంచవచ్చు.
Maharashtra Crisis | శివసేనను చీలి.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాది ప్రభుత్వాన్ని కూల్చిన ఏక్నాథ్ షిండే ప్రస్తుతం పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. మరో వైపు ఉద్ధవ్ పార్టీని కాపాడుకునేందుకు ఉ�
Healthy fiber | యాసంగిలో వరి పంట సాగుచేసే రైతులు నారుమడులు చల్లుకునే నాటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు నారుమడులను చల్లుకున్న నాటి నుంచే తగిన యాజమాన్య పద్ధతులను పాటించాలి.
Chilli crop | రాష్ట్రంలో మిరప పంటను వానకాలం, యాసంగిలో కూడా సాగు చేస్తారు. అయితే యాసంగిలో మిరప పంటను కొన్ని పురుగులు ఆశించి నష్టం కలిగిస్తాయి. వీటిని నివారణకు నిపుణులు...
మద్దూరు(ధూళిమిట్ట), జూలై20 : గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంప
న్యూఢిల్లీ : రెండోవిడత జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ను (JEE)ను ఎన్టీఏ వాయిదా వేసింది. వాస్తవానికి పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ