ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. స్వల్పస్కోర్లకే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. టాప్లే వేసిన మూడో ఓవర్ తొలి బంతికే ధావన్ (1) పెవిలియన్ చేరాడు. మళ్లీ టాప్లే వేసిన ఐదో ఓవర్ల�
మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (1) స్వల్పస్కోరుకే పెవిలియన్ చేరాడు. రీస్ టాప్లే వేసిన మూడో �
మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 46వ ఓవర్లో బంతి అందుకున్న చాహల్.. ఆ జట్టు ఇన్నింగ్స్ ముగించాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఓవర్టాన్ కొట్టిన బంతిని లాంగాఫ్లో ఉన్న సిరాజ్ సరిగా జడ్జ్ చెయ్యలేకపోయాడు. దాంతో అతని చే�
మూడో వన్డేలో పట్టుదలగా ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు 8వ వికెట్ కోల్పోయింది. 44వ ఓవర్లో చాహల్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ విల్లే (18) పెవిలియన్ చేరాడు. విల్లే కొట్టిన బంతి నేరుగా లాంగాఫ్లో ఉ
హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులపై ఏటూరు నాగారంలో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా ఎలాం
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ మరో కీలక వికెట్ కోల్పోయింది. భారీ షాట్లు ఆడుతున్న లియామ్ లివింగ్స్టోన్ (27)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. 37వ ఓవర్లో పాండ్యా వేసిన తొలి బంతిని భారీ సిక్సర
రాజమండ్రిలోని ధవళేశ్వరం డ్యాం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. 25.64 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు. దాదాపు 8 రోజుల తర్వాత వరద తగ్గుముఖం పట్టినా వరదలతో లంక గ్రామాల్లో...
Sri Lanka Crisis | పొరుగుదేశంలో శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ నెల 19న కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా లంకలో నెలకొన్న పరిస్థితులపై విపక్షాలతో చర్చించనున్నది. శ్రీలంక స�
Lemon grass | నిమ్మగడ్డి ఆకుల నుంచి సుగంధ తైలం లభిస్తుంది. దీని తైలాన్ని పరిమళాల పరిశ్రమలు, కృత్రిమ విటమిన్ ఏ తయారీకి ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి సాగు చేపట్టి ఎలా లాభాలు ఆర్జించాలో...
ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ (27) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చి, కెప్టెన్ బట్లర్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన మొయీ�
న్యూఢిల్లీ : ఎల్ఏసీ శాంతిని నెలకొల్పేందుకు భారత్ సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో 16వ రౌండ్ సైనిక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరి ఆదివారం కీలక ప్ర�
మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు పోరాడుతోంది. ఆరంభంలోనే బెయిర్స్టో (0), రూట్ (0) డకౌట్ అయినా.. ఆ తర్వాత బెన్ స్టోక్స్ (27), జేసన్ రాయ్ (41) ఆ జట్టును కొద్దిసేపు ఆదుకున్నారు. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడార