స్నేహితులతో సెల్ఫీ సరదా ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్నది. సెల్ఫీ దిగుతున్న యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రమాదవశాత్తు నీటిలో పడి వాగులో కొట్టుకుపోయి మృతిచెందింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధనం విస్తరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఏపీ పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్పీ) కోసం 29 స్థానాలను ఇప్పటికే గుర్తించారు.
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలానికి చెందిన ఓ బ�
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై...
నల్లగొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 530.70 అడుగులుగా ఉంద�
పెద్దపెల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధి బండారి కుంటకు చెందిన బరియల కావ్య (20)
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి 38వేల 510 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తివేసి దిగ
Train Derails | పశ్చిమ రైల్వేలోని రత్లాం రైల్వే డివిజన్లో మరో భారీ ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబై మార్గంలో దాహోద్ సమీపంలో గూడ్స్ రైలు 16 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో ట్రాఫిక్ స్తంభించడం