హైదరాబాద్ : ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వృక్ష సంపదను పెంచాలని ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా.. తన జన్మదినాన్ని �
సంగారెడ్డి : కాంగ్రెస్ హయాంలో నాణ్యత లేని పనులు చేసి బిల్లులు లేవట్టే వారు. కానీ టీఆర్ఎస్ హయాంలో నాణ్యతతో కూడుకున్న పనులు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మంత�
వనపర్తి : జిల్లా పోలీసులు మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. తాజాగా కొత్తకోట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ముగ్గురు యువకుల నుంచి 58 గంజాయి ప్యాకెట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎ�
మెదక్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా పొడిచిచంపారు. ఈ విషాదకర సంఘటన కౌడిపల్లి (దాబా)పెట్రోల్ బంక్ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మృతు
మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వద్ద జరుగుతున్న 2వ రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం నాణ్యతతో త్వరితగత�