వచ్చే నెల 16 నుంచి శ్రీవారి వైభవోత్సవాలు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ వైభవోత్సవాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ మేరకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం నెల్లూరు నగరంలో వైభవోత్సవాల ఏర్పాట్లను �
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. మహబూబ్నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లిలో పోచ�
ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు భేషుగ్గా ఉన్నాయని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ నారాయణస్వామి మెచ్చుకున్నారు. వీటి ద్వారా...
హైదరాబాద్ : భారీ వరదల కారణంగా కాళేశ్వరం పంప్హౌస్లు మునిగిపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టు ఇంజినీర్ పెంటారెడ్డిపై అవమానకర
సిద్దిపేట : భవన నిర్మాణ కార్మికులు అంటే.. దేశాభివృద్ధికి పునాది రాళ్ల వంటి వారిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్స్లో జరిగిన భవన నిర్మాణ కా�
మహబూబ్నగర్ : కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భం
జగిత్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని మల్యాల మండలంలో బీజేపీ పార్�
జగిత్యాల : మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకు నిగిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా.. జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అధ్వర్యంలో పావని కంటి దవాఖానలో 37 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వ
మంగంపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు...
మహబూబాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని దైవ కృప అనాథ ఆశ్రమంలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా..మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దంపతులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అన�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘బిజిలీ మహోత్సవాలు’ ఘనంగా ప్రారంభమయ్యాయి. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నది.
మంచిర్యాల : జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గాంధారి మైసమ్మ తల్లి ఆషాఢమాస బోనాల జాతరలో.. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా �
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు, టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ బోనాల పండుగ సందర్భంగా బోరబండ డివిజన్లోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రా