హైదరాబాద్ : గాయని శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకుంది. అన్నమయ్య కీర్తనను అందాన్ని అభివర్ణించుకునేందుకు ఉపయోగించడంపై ఆయన కుటుంబ సభ్యులు, శ్రీవారి భక్తులు సింగర్పై మండిపడుతున్నారు. తెలుగులో అనేక పాటలు
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఒక్కడే కదా. అలాంటి వాళ్లు మరింత మంది ఉంటే? ప్రపంచం మరింత మారిపోతుందనేది చాలా మంది వాదన. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ కంపెనీ కూడా నమ్మిందట. అందుకే మస్క్ తండ్రి దగ్గరకెళ్లి ఆయన వీర్యదా�
Lungs cleaning | ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటునే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవడం చాలా ఈజీ.
ప్రపంచ చెస్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది తన ప్రపంచ ఛాంపియన్ టైటిల్ను డిఫెండ్ చేసుకోబోనని ప్రకటించాడు. 2023 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో తన టైటిల్న�
Cauliflower crop | కాలీఫ్లవర్.. ప్రపంచ వాణిజ్య పంటలలో రోజువారీ అత్యంత ముఖ్యమైన కూరగాయలలో ఒకటి. ఈ అద్భుతమైన కాలీఫ్లవర్లను గ్రీన్హౌస్ లేదా పాలీహౌస్లో పెంచవచ్చు.
Maharashtra Crisis | శివసేనను చీలి.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాది ప్రభుత్వాన్ని కూల్చిన ఏక్నాథ్ షిండే ప్రస్తుతం పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. మరో వైపు ఉద్ధవ్ పార్టీని కాపాడుకునేందుకు ఉ�
Healthy fiber | యాసంగిలో వరి పంట సాగుచేసే రైతులు నారుమడులు చల్లుకునే నాటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు నారుమడులను చల్లుకున్న నాటి నుంచే తగిన యాజమాన్య పద్ధతులను పాటించాలి.
Chilli crop | రాష్ట్రంలో మిరప పంటను వానకాలం, యాసంగిలో కూడా సాగు చేస్తారు. అయితే యాసంగిలో మిరప పంటను కొన్ని పురుగులు ఆశించి నష్టం కలిగిస్తాయి. వీటిని నివారణకు నిపుణులు...
మద్దూరు(ధూళిమిట్ట), జూలై20 : గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంప
న్యూఢిల్లీ : రెండోవిడత జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ను (JEE)ను ఎన్టీఏ వాయిదా వేసింది. వాస్తవానికి పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
వెస్టిండీస్తో శుక్రవారం నాడు ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఆ దేశం చేరింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగే తొలి వన్డే కోసం జట్టు ట్రినిడాడ్ చేరిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. జట్�
కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత్కు షాక్ తగిలింది. ఇద్దరు టాప్ అథ్లెట్లు డోపింగ్ టెస్టులో ఫెయిలయ్యారు. వారిలో స్ప్రింటర్ ఎస్. ధనలక్ష్మి ఒకరు కాగా, స్టార్ ట్రిపుల్ జంపర్ ఐశ్వర్యా బాబు మరొకరు. వీళ్లిద్దర�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో మొదలగా.. రోజంతా గ్రీన్మార్క్లోనే కొనసాగాయి. ట్రే
నారాయణవనంలో కొలువైన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2 నుంచి వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 2 మంగళవారం ఉదయం అంకురార్పణంతో...
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 20: ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (మోడల్ కెరియర్ సెంటర్)లో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప�