హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఖాజా ముజీబుద్దీన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ..ఉర్దూ అకాడమీ అభివృద్ధ
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. వేలాది ఇండ్లు నీటిలో మునిగిపోగా.. లక్షల ఎకరాల పంట వర్షార్పణమైంది. ఎగువన కురిసిన వానలతో వరదలు వచ్చి...
నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ మండల రైతు సమన్వయ అధ్యక్షుడు బొల్లెంక గంగారెడ్డి మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
త్వరలో తిరుపతి నగరానికి మరో జాతీయ సంస్థ రానున్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ అండ్ ఐటీ) త్వరలో తిరుపతిలో ఏర్పాటు కానున్నది.
నాగర్కర్నూల్ : జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ పేరుతో గత కొద్దిరోజులుగా వస్తున్న ఫేక్ మెసేజ్ల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రొ
పునరావాస కేంద్రంలో తలదాచుకున్న ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు ఎర్రంపేట చెరువులో గల్లంతయ్యారు. స్నానం చేసేందుకు చెరువులోకి దిగి ఒకరి తర్వాత ఒకరు మునిగి ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్ : మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొగల్పురాలోని శ్రీ జగదాంబ ఆలయం వద్ద 310 దేవాలయాలకు బోనాల ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి పంపిణీ చేశ�
తిరుమలలో పల్లవోత్సవం వైభవంగా నిర్వహించారు. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. సహస్రదీపాలంకారసేవ అనంతరం...
హైదరాబాద్, జూలై 21 : కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, ఆయన భార్య రేవతిని మంత్రి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. వేణుగోపాలాచారి అత్త విజయమ్మ, మామ సింహాచారి
రంగారెడ్డి : పార్టీ కోసం పని చేసే వారిని టీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలం కమ్మెట గ్రామానికి చెందిన బ్యాగారి దశరథ ప్రమాదశాత్తు ఇటీవల మరణ