హైదరాబాద్ : సికింద్రాబాద్లోని చరిత్రాత్మకమైన చిలుకలగూడ కట్ట మైసమ్మ దేవాలయంలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శ
PICS Bags | సంప్రదాయ పద్ధతుల్లోని సమస్యలను అధిగమించేందుకు అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం కనుగొన్న ‘పర్డ్యూ ఇంప్రూవ్డ్ క్రాప్ స్టోరేజ్ (పీఐసీఎస్)' టెక్నాలజీతో తయారైన సంచులు మనదేశంలోకి...
Road Accident in Karnataka | కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా.. నలుగురు మహిళలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన కర్నాటకల�
అమాత్యులు తలుచుకుంటే ఏ పనైనా గంటల్లోనే పూర్తికావాల్సిందే. అది కూడా ఓ అవ్వ కోరికను పూర్తి చేయడానికి స్వయంగా మంత్రిగారే రోడ్డు పనుల్లో పార చేతబట్టాడు. ఎట్టకేలకు ఆ అవ్వ కోరిక తీరింది.
సౌత్ ఆఫ్రికా : మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. నాగరాజు కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శు
తెలంగాణ రాష్ట్రంలోని విద్యా కళాశాలల్లో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 26న నిర్వహించనున్న టీఎస్ ఎడ్సెట్-2022 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్ష రాసేందుకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దర�
ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న పోరు వల్ల చాలా ప్రపంచ దేశాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ధాన్యం ఎగుమతులు ఆగిపోవడంతో చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయని ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేస�
Rain Lashes | హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. చింతల్, గాజులరామారం, జీడిమెట్ల, సూరారం, నాగారం, దుండిగల్, దమ్మాయిగూడలో వర్షం పడుతున్నది. కాప్రా, కుషాయిగూడ, ఎల్లారెడ్డిగూడతో పాటు పలు ప్రాంతా�
ఆంధ్రప్రదేశ్లోని విలీన గ్రామాల ప్రజలు చేస్తున్న డిమాండ్పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్పై నమ్మకం కోల్పోవడం వల్లనే...
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్, డిసౌజాకు లీగల్ నోటీసు పంపారు. భేషరతుగా లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు.
పసివాళ్లు ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఉండే వారైతే మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే పిల్లలకు తెలియక బాల్కనీలోకి వచ్చేస్తే.. ఒక్కోసారి పొరపాటున కి
పాట్నా : బిహార్ సరన్ జిల్లాలో ఆదివారం భారీ పేలుడు చోటు చేసుకున్నది. చాప్రాలోని ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు భవనం శిథిలాల కింద మరో పదిమంది వరకు చిక్కు
కంచి కామకోటి పీఠం పీఠాధిపతి జగద్గురువు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో రేపటి నుంచి ‘పంచాంగం సదస్సు’ ప్రారంభం కానున్నది. ఈ సదస్సు మూడు రోజుల పాటు కొనసాగుతుంది.
వరంగల్ : జిల్లాలోని నర్సంపేటలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొ�