Jurala project | జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో జూరాలకు వస్తున్న వరద క్రమంగా తగ్గుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 65 వేల క్యూసెక్కుల వరదనీరు
KL Rahul | భారత్ – వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 22 నుంచి ప్రారంభంకానుంది. ఆ తర్వాత 29 నుంచి ఐదు మ్యాచ్ల టీ-20 సిరీస్ జరుగనున్నది. వన్డే సిరీస్లో పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. అదే సమయ�
ముంబై : ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం వెలుగులోకి వచ్చింది. దుబాయి నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బీ787 విమానం (flight number-934)లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీ�
హైదరాబాద్: ద్రౌపది ముర్ము జీవితంలో విషాదాలు చాలానే ఉన్నాయి. 1984లో మొదటి కుమార్తె, 2010లో 25 ఏళ్ల కుమారుడు, 2013లో 28 ఏళ్ల వయసులో చిన్న కూతురు, 2014లో భర్త శ్యామ్ 55 ఏళ్ల వయసులో మరణించారు. ఆ సమయంలో ముర్ము తీవ్
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 765 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. 648 మంది బాధితులు కోలుకోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,12,381కి చేరింద
హైదరాబాద్ : ఎన్డీఆర్ఎఫ్కు.. ఎస్డీఆర్ఎఫ్కు తేడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రిగా ఉండటం దురదృష్టకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక నిధులపై కిషన్రెడ్డికి అవగ
Drumstick cultivation | మునగ సాగులో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. దీనివల్ల పెట్టుబడులు, శ్రమ తగ్గడమే కాకుండా అధిక దిగుబడులను సాధించవచ్చు. రైతులు మునగ విత్తనాలు నాటి నుంచి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ...
హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 503 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అయితే, �
పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకున్నది. సోంపల్లి దగ్గర చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. బోటులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు
Mango planatation | చలి కాలంలో చలి తీవ్రత పెరిగే కొద్దీ మామిడి పంటపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎప్పటికప్పుడూ వాటికి తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. తద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు.
హైదరాబాద్ : పీహెచ్డీలో భాగంగా జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ విభాగంలో పరిశోధన చేసి బంగారు పతకం పొందిన తన పీఆర్వో మాణిక్య మహేశ్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద�
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 8 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. ఆగస్టు 7న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు...
Experts Alert | దేశంలో దాదాపు మూడేళ్లుగా కరోనా ప్రభావం కొనసాగుతున్నది. రూపం మార్చుకుంటూ విరుచుకుపడగా.. కోట్లాది మంది జనం మహమ్మారి బారినపడ్డారు. గత నెల రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నిపుణు�
కూసుమంచి, జూలై 21 : సమైక్య పాలనలో ఒక్క పంటకే సాగునీరు అందక పంటలు ఎండి పోయేవి. అలాంటి పరిస్థితి నుంచి స్వరాష్ట్రంలో రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించే విధంగా వ్యవసాయ రంగంపై విజన్ కలిగిన ఏకైక సీఎం కేస