ఎన్నో ఏండ్లుగా కలిసి మెలిసి ఉన్న స్నేహితులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో శనివారం రాత్రి జరిగింది. ప్రాణస్నేహితులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో...
నిజామాబాద్ : రైతులు ఎవరు అధైర్య పడొద్దు అండగా ఉంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట ముంపునకు గురైన ప్రాంతాన్ని మంత్రి వే�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికిగాను ఏపీ పాలిసెట్-2022 మే నెలలో నిర్వహించారు. ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్
జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కుల వృత్తులకు ప్రాధాన్యం ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణం 10వ వార్డులో గంగపుత్ర సంఘం భవన నిర్మాణానికి రూ.5 లక్షల ప్రొ�
టాంజానియా : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతికైన బోనాల పండుగను టాంజానియాలోని దార్-ఎస్ -సలాం నగరంలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న flames కాంపౌండ
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన జూరాల, సుంకేశుల నుంచి 24,968 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి స్పిల్వే
రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు, పండిత్ హరిప్రసాద్ చౌరాసియా ధ్యాన & సంగీత లైవ్ షో కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామ�
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న భారత్-విండీస్ వన్డేలో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్కు షాయి హోప్ (115), కైల్ మేయర్స్ (39) శుభారంభం అందించారు. ఆ తర్వాత వ�
భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ మరో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 47వ ఓవర్లో రోవ్మెన్ పావెల్ (13) పెవిలియన్ చేరాడు. ఠాకూర్ వేసిన లెంగ్త్ బాల్ను పావెల్ బలంగా డ్రైవ్ చేశాడు. వే�