ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022కు ఇటీవలే ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆర్థిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ టోర్నీ నిర్వహణ నుంచి శ్రీలంక తప్పుకోవడంతో ఈ ఏడాది ఆసియా కప్ను యూఏఈలో నిర్వహించనున్నారు. తాజాగా టోర్నీ అ�
వనపర్తి : శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితులను ఉద్ధరించేందుకు సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన గొప్ప పథకమే దళితబంధు అని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళితుల్లో ఆర్థిక �
మహబూబ్నగర్ : భారత జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించిన మహనీయుడని బాలగంగాధర్ తిలక్ అని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 166వ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ క్ల�
పారిశుద్ధ్య కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరికి ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.6 వేలు ఈ అలవెన్స్ కింద అదనంగా చెల్లించేందుకు...
వనపర్తి : ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శనివారం పరిశీలించారు. భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా యన మాట్లా
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరెత్తితేనే చిరాకు ప్రదర్శించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. వరుసగా ఆయనపై ట్వీట్లు విసురుతూ విమర్శిస్తున్నారు. ఇదే వరసలో శనివారం చంద్రబాబుపై మరో ట్�
అభివృద్ధి పనులు చేపట్టడంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 112 జిల్లాల్లోకెల్లా విజయనగరం జిల్లా ఉత్తమ పనితీరు ప్రదర్శించింది. ఇండ్ల నిర్మాణం, రోడ్ల పనులు చేపట్టడంలో జిల్లా మొదటి �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 25న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను...
Heavy rains | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో శుక్రవారం నుంచి ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తున్నది.
Moosi project | మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. హైదరాబాద్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు ఏడు గేట్లు