విండీస్తో జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శుభారంభం లభించింది. ధవన్ (58) మరోసారి అర్ధశతకంతో అలరించాడు. శుభ్మన్ గిల్ (51 నాటౌట్) కూడా ఈ సిరీస్లో రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 23వ ఓవర్లో ధవన్ను హేడెన్ వాల్ష్ అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో గిల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవర్ ముగిసేసరికి వర్షం ప్రారంభమైంది. దాంతో అంపైర్లు ఆటను నిలిపేశారు.
Shubman Gill looks determined to finish off the ODI series with a flourish!
Yet another classy knock on this tour!#INDvWI #WIvIND #Gill #3rdODI #ODIs #WestIndiespic.twitter.com/j0T03f9wjX— OneCricket (@OneCricketApp) July 27, 2022