న్యూఢిల్లీ: ఐపీఎల్ ఈ యేటి సీజన్లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. కానీ పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేదు. శిఖర్ ధావన్ 38.3 సగటుతో 14 మ్యాచుల్లో పంజాబ్ తరపున 460 రన్స్
ఐపీఎల్ ముగిసిన వెంటనే.. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్ధం అవుతుంది. ఈ జట్టులో ధనాధన్ బ్యాటర్ శిఖర్ ధావన్కు చోటు దక్కుతుందని అంతా భావించారు. ఈ ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆడిన అతను చక్కగా రాణి�
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్గా ఘనత సాధించాడు. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్�
బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ సంయమనంతో కూడిన ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో ఐపీఎల్లో పంజాబ్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. గబ్బర్ బ్యాటింగ్ మెరుపులకు రబడ, రిషి ధవన్ బౌలిం
ఛెక్కేపే ఛెక్కా ఆఖరి రెండు బంతుల్లో తెవాటియా సిక్సర్లు శుభ్మన్ గిల్ సెంచరీ మిస్.. పంజాబ్పై గుజరాత్ గెలుపు నరాలు తెగే ఉత్కంఠ పోరులో గుజరాత్ ఘన విజయం సాధించింది. కళాత్మక ఇన్నింగ్స్తో గిల్ వేసిన ప�
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఆరంభంలోనే హార్దిక్ పాండ్యా గట్టి షాకిచ్చాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5)ను పెవిలియన్ చ�
తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్ను లియామ్ లివింగ్స్టోన్ (60) ఆదుకున్నాడు. వెటరన్ ధావన్ (33)తో కలిసి రెచ్చిపోయిన లివింగ్స్టోన్.. పంజాబ్ను పటిష్ట స్థితికి తీసుకొచ్చాడు. రాయుడు క్యాచ్ జ�
పంజాబ్ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. స్కోరు బోర్డు వేగంగా పెరుగుతున్నప్పటికీ వారి వికెట్లు కూడా చాలా వేగంగా పడిపోతున్నాయి. తొలి ఓవర్లోనే మయాంక్ అవుట్ కాగా.. నాలుగో ఓవర్లో రాజపక్స (31) పెవిలియన్ చేరాడు. ఇప్పు�
తొలి పోరులో అలవోకగా నెగ్గిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ పట్టేయాలని తహతహలాడుతున్నది! బౌలింగ్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా వెస్టిండీస్ కన్నా రోహిత్ సేన బలంగా కనిపిస్తుండగా..
IND vs WI | వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్కు ముందు టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యర్ సహా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరూ కోలుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరికీ