Shikhar Dhawan | క్రికెటర్ శిఖర్ ధావన్ దాదాపు మూడేళ్ల తర్వాత తన కొడుకు జొరావర్ను కలుసుకోబోతున్నాడు. ఈ మేరకు అతని మాజీ భార్య అయేషా ముఖర్జికి ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు చీవాట్లు పెట్టింది. తల్లి కస్టడీలో ఉన్న శిఖర్�
IPL 2023: పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నామమాత్రమైన మ్యాచ్లో చెలరేగింది. పంజాబ్ కింగ్స్పై సొంత గ్రౌండ్ ధర్మశాలలో రిలే రస్సో(82 నాటౌట్ : 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సి
ఐపీఎల్ 2023లో భాగంగా ఈ రోజు పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ వెళ్తూ వెళ్తూ పంజాబ్నకు కూడా నష్టం చేకూర్చాలని చూస్తోంది.
IPL 2023 : ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ నిత�
Virender Sehwag : పంజాబ్ కింగ్స్ స్టాండింగ్ కెప్టెన్ సామ్ కరన్(Sam Curran)పై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) విమర్శలు గుప్పించాడు. రూ.18 కోట్లు పెట్టి మ్యాచ్ విన్నర్ను కొనలేమని అతను అన్నాడు. 'సామ్ కరన్ అంత
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్లో మరో ఘనత సాధించాడు. ఈ టోర్నమెంట్లో రెచ్చిపోయి ఆడే అతను 4 వేల పరుగుల క్లబ్లో చేరాడు. పంజాబ్ కింగ్స్పై హాఫ్ సెంచరీ కొట్టి ఈ ఫీట్ సాధించాడ�
IPL 2023 : పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు గుడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ లియం లివింగ్స్టోన్(Liam Livingstone) త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. స్వదేశంలో ఉన్న అతను మరో రెండు రోజుల్లో భారత్కు రానున్నాడు. లివింగ
సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. దాంతో, పంజాబ్ కింగ్స్ను 143 పరుగులకు కట్టడి చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (91) అర్ధ సెంచరీతో చెలరేగాడు. దాంతో, పోరా�
IPL 2023 : పంజాబ్ కింగ్స్(Punjab Kings) స్టార్ ఆల్రౌండర్, విధ్వంసక బ్యాటర్ లివింగ్స్టోన్(Livingstone) ఇంకా జట్టుతో కలవలేదు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB), లాంక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్(LCCC) అతడికి నో అబ్జెక్షన్ సర్ట�
IPL 2023 | ఇవాళ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ టీమ్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు రాబట్టింది. ప్రత్యర్థి జట్టు అ�
ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ కొత్త కెప్టెన్ శిఖర్ ధవన్ అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ భాగస్వామ్యాల్లో పాలు పంచుకున్న ప్లేయర్గా విరాట్ కోహ్లీని సమం చేశాడు. బెంగళూరు తరఫున �
ఐపీఎల్ రెండో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) భారీ స్కోర్ చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders, ) ముందు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భానుక రాజపక్సే (50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శిఖ