క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్పై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకొనే ఇలాంటి వాళ్లు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
VC Sajjanar | మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? అంటూ ఆయన ప్�
భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ (1XBet) ప్రమోషన్ కేసులో ఈ ఇద్దరికి సంబంధించిన రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ
Enforcement Directorate | భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ కేసులో ఇద్దరికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన
Shikhar Dhawan | బెట్టింగ్ యాప్స్ ( betting app case) వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. తాజాగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan)కు ఈడీ సమన్లు జారీ చేసింది.
WCL : ఆసియా కప్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్పై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది దేశంతో క్రికెట్ వద్దే వద్దని అభిమానులు బీసీసీఐ(BCCI)ని విమర్శిస్�
IND vs AUS WCL |ప్రపంచ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్లో ఇండియా ఛాంపియన్స్కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియా చాంపియన్స్-ఇండియా చాంపియన్స్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. యువరాజ్ సింగ్ నేతృత్వం�
Shikhar Dhawan | వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. ఈ మ్యాచ్లో ఆడేందుకు టీమిండియా మాజీ ప్లేయర్స్ ఆసక్తి చూపకపోవడం, టోర్నీ నుంచి తప్పుకుంటు
Legends League Cricket : క్రికెట్ అభిమానులను రంజింపజేసేందుకు మరో లీగ్ సిద్ధమవుతోంది. ఫ్రాంచైజీ క్రికెట్లో ఒకటైన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (Legends League Cricket) నాలుగో సీజన్ త్వరలోనే షురూ కానుంది. గురువారం ఎల్ఎల్సీ లీగ్ షెడ్యూల�
Jacqueline Fernandez | శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన డ్యాన్స్తో తెలుగు ప్రేక్షకులకి కూడా మాంచి కిక్ ఇచ్చింది. సాహో చిత్రంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి స్టెప్పులేసిందీ . ప్రస్తుతం సిని�
IPL 2025 : ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) వాంఖడేలో దుమ్మురేపాడు. ఫామ్ అందుకున్న అతడు అజేయంగా జట్టును గెలిపించాడు ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్(CSK)పై అర్థ శతకంతో చెలరేగిన హిట్మ్యాన్ ప