IND vs WI | స్వల్ప లక్ష్యఛేదనలో తడబడి తొలి టీ20లో విండీస్ చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్లో బలంగా పుంజుకోవాలని చూస్తున్నది. బౌలర్లు సత్తాచాటినా.. బ్యాటింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్న భార�
IND vs WI | సులువుగా గెలువాల్సిన మ్యాచ్లో టీమ్ఇండియా పరాజయం పాలైంది. మొదట బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో కరీబియన్లను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్.. ఆనక ఛేదనలో తడబడింది. 30 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన ద�
IND vs WI | నేడే భారత్, విండీస్ మూడో వన్డే.. యువ ఆటగాళ్లు నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా?తొలి వన్డేలో కష్టకష్టంగా నెగ్గి.. రెండో మ్యాచ్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమ్ఇండియా నేడు విండీస్తో నిర్ణయాత్మక పోరుకు సిద
WT20 World cup | ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా దూకుడు కొనసాగుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. విండీస్ నిర్దేశించిన 119 పరుగుల టార్గెట్ను 4 వికెట్ల నష్టానికి సునాయసంగ
వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ను అక్షర్ పటేల్ తుత్తునియలు చేశాడు. భారత్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి విండీస్ ముప్పుతిప్పలు పడుతోంది. తొలి ఓవర్లోనే జేసన్ హోల్డర్ (0) అవుటవగా.. ఆ తర్వాత వెంట
భారత్తో జరుగుతున్న ఐదో టీ20లో విండీస్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విండీస్ కూడా ప్రయోగాత్మకంగా జేసన్ హోల్డర్ (0)ను ఓపెనర్గా పంపిం�
విండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత బ్యాటింగ్ ముగిసింది. సీనియర్ల గైర్హాజరీలో ఓపెనింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ (11) నిరాశ పరచగా.. ఓపెనర్గా కొత్త రోల్లో కనిపించిన శ్రేయాస్ అయ్యర్ (64) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత
వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. దగ్గరలో భయంకరంగా ఉరుములు ఉరమడంతో కాసేపు మ్యాచ్కు అంతరాయం కలిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (15) నిరాశ పరిచాడు. ఒడియన్ స్
ఐదో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. దీపక్ హుడా (38) అవుటైన కాసేపటికే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ (64) కూడా అవుటయ్యాడు. జేసన్ హోల్డర్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ పెవిలియన్ చేరాడ
ఫ్లోరిడాలో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్కు మంచి సహకారం అందించిన దీపక్ హుడా (38) పెవిలియన్ చేరాడు. లెగ్ స్టంప్ ఆవలగా వాల్ష్ వేసి�
వెస్టిండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఈ సిరీస్లో తొలి అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (11) నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్గా బరిలో దిగిన శ్రేయాస్ అయ్యర్ (52 నాటౌట్) రాణించాడు. అ
వెస్టిండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. చాలా రోజుల తర్వాత జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (11) నిరాశ పరిచాడు. రోహిత్, సూర్యకుమార్ గైర్హాజరీలో శ్రేయాస్ అయ్యర్తో
వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో చివరిదైన మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ కెప్టెన్ రోహిత్ సహా కీలక ప్లేయర్లకు విశ్రాంతినిచ్చింది. దీంతో టాస్కు వచ్చిన హార్దిక్ పాండ్యా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకు�
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను గడగడలాడించిన వెస్టిండీస్.. ఇప్పుడు దానిలో కనీసం సగం సత్తా కూడా చూపించలేకపోతోంది. భారత్తో సిరీస్కు ముందు వన్డేల్లో మొత్తం 50 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయడానికే కష్టపడిన ఆ జట్టు.. భ
నాలుగో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కెప్టెన్ రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. ఆ తర్వాత దీపక్ హుడా (21), రిషభ్ పంత్ (44) ఇద్దరూ ఇన్నింగ్స్ నిలబె