విండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత బ్యాటింగ్ ముగిసింది. సీనియర్ల గైర్హాజరీలో ఓపెనింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ (11) నిరాశ పరచగా.. ఓపెనర్గా కొత్త రోల్లో కనిపించిన శ్రేయాస్ అయ్యర్ (64) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత
వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. దగ్గరలో భయంకరంగా ఉరుములు ఉరమడంతో కాసేపు మ్యాచ్కు అంతరాయం కలిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (15) నిరాశ పరిచాడు. ఒడియన్ స్
ఐదో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. దీపక్ హుడా (38) అవుటైన కాసేపటికే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ (64) కూడా అవుటయ్యాడు. జేసన్ హోల్డర్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ పెవిలియన్ చేరాడ
ఫ్లోరిడాలో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్కు మంచి సహకారం అందించిన దీపక్ హుడా (38) పెవిలియన్ చేరాడు. లెగ్ స్టంప్ ఆవలగా వాల్ష్ వేసి�
వెస్టిండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఈ సిరీస్లో తొలి అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (11) నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్గా బరిలో దిగిన శ్రేయాస్ అయ్యర్ (52 నాటౌట్) రాణించాడు. అ
వెస్టిండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. చాలా రోజుల తర్వాత జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (11) నిరాశ పరిచాడు. రోహిత్, సూర్యకుమార్ గైర్హాజరీలో శ్రేయాస్ అయ్యర్తో
వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో చివరిదైన మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ కెప్టెన్ రోహిత్ సహా కీలక ప్లేయర్లకు విశ్రాంతినిచ్చింది. దీంతో టాస్కు వచ్చిన హార్దిక్ పాండ్యా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకు�
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను గడగడలాడించిన వెస్టిండీస్.. ఇప్పుడు దానిలో కనీసం సగం సత్తా కూడా చూపించలేకపోతోంది. భారత్తో సిరీస్కు ముందు వన్డేల్లో మొత్తం 50 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయడానికే కష్టపడిన ఆ జట్టు.. భ
నాలుగో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కెప్టెన్ రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. ఆ తర్వాత దీపక్ హుడా (21), రిషభ్ పంత్ (44) ఇద్దరూ ఇన్నింగ్స్ నిలబె
వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించినప్పటికీ.. పవర్ప్లే ముగిసేసరికి ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఇలాంటి సమ�
వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (18) నాటౌట్ శుభారంభం అందించారు. అయితే అకీల్ హొస్సేన్ వేస
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో విండీస్ సారధి నికోలస్ పూరన్ టాస్ గెలిచాడు. అమెరికాలోని లాడర్హిల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తాము తొలుత ఫీల్డింగ్ చేస్తామని పూరన్ తెలిపాడు. అలాగే తమ జట
వెస్టిండీస్తో మూడో టీ20లో బ్యాటింగ్ చేస్తూ వెన్నునొప్పితో ఇబ్బందిపడిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆరోగ్యంపై బీసీసీఐ శుభవార్త చెప్పింది. అతడు ఫిట్గానే ఉన్నాడని, సిరీస్లో మిగిలిన రెండు మ్యాచులకూ అందు�
టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్కు గడ్డుకాలం నడుస్తోంది. ఇంగ్లండ్లో షార్ట్ బాల్కు తలొగ్గిన అయ్యర్.. వెస్టిండీస్లో కూడా తనకు వచ్చిన అవకాశాలను క్యాష్ చేసుకోలేకపోతున్నాడు. తాజాగా మూడో టీ20లో ఒక
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20లలో 500+ స్కోరు చేసి 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మంగళవారం వెస్టిండీస్తో మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ ఆ �