రీఎంట్రీలో భారత్ తరఫున అద్భుతాలు చేస్తున్న టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్పై ప్రశంసలు కురుస్తున్నాయి. వెస్టిండీస్తో తొలి టీ20లో అతడు చివర్లో వచ్చి వీర బాదుడు బాదడంతో భారత్ భారీ స్కోరు చే
భారత్తో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ జట్టుకు శుభారొంభం దక్కలేదు. 191 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టును అర్షదీప్ సింగ్ మొదటి దెబ్బకొట్టాడు. కైల్ మేయర్స్ (15)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపటికే జడేజా �
భారత్తో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ను సిక్సర్తో ప్రారంభించిన కైల్ మేయర్స్ (15) పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ మూడో డెలివరీకి అర్షదీప్ షార
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన జట్టుకు రోహిత్ శర్మ (64), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. సూర్య అవుటైన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్
తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (64) అవుటయ్యాడు. ఒక పక్క వికెట్లు టపటపా కూలుతున్నా క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క�
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (1) విఫలమయ్యాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 12వ ఓవర్ ఐదో బంతికి పాండ్యా పెవిలియన్ చేరాడు. షార్ట్ బాల్ను థర్డ్ మ్యాన్ దిశగా �
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ (24), శ్రేయాస్ అయ్యర్ (0) ఇద్దరూ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (14) ఆకట్టుకోలేకపోయాడు. ఆరంభంలో నిద�
భారత జట్టు తరఫున తొలిసారి ఓపెనర్ అవతారం ఎత్తిన సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్య (24) మంచి షాట్లు ఆడాడు. అయితే అకీల్ హొస్సేన్ బౌలింగ్లో తడబడిన అతను.. ఐదో ఓవ�
వెస్టిండీస్తో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. టీ20 సిరీస్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. బుమ్రా, కోహ్లీ వంటి వెటరన్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో జట్టును గెలిపించే బాధ్యతన
టీమిండియా యువ వికెట్ కీపర్, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్కు ఊహించని అవకాశం వచ్చింది. టీమిండియా టీ20 జట్టులో అతడిని పెద్దగా పట్టించుకోని సెలక్టర్లు.. తాజాగా వెస్�
భారత్తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు అని.. ఈ ఫార్మాట్
విండీస్తో జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శుభారంభం లభించింది. ధవన్ (58) మరోసారి అర్ధశతకంతో అలరించాడు. శుభ్మన్ గిల్ (51 నాటౌట్) కూడా ఈ సిరీస్లో రె
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్ధశతకంతో ఆకట్టుకున్న శిఖర్ ధవన్ (58) ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు. హేడెన్ వాల్ష్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడ�
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టుకు శుభారంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ శిఖర్ ధావన్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. శుభ్మన్ గిల్ (44 నాటౌట్) కూడా బాధ్యతాయు
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టుకు నిలకడైన ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత సారధి ధావన్ నిలకడగా ఆడుతున్నాడు. ధావన్ (22 నాటౌట్), శుభ్మన్ గిల్ (22 నాటౌట్) ఇద్దరూ అనవసర షాట�