వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన టీమిండియా సారధి శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్ ఇప్�
మూడేండ్లుగా సెంచరీ మార్కు అందుకోవడం లేదని విమర్శల పాలవుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప మద్దతుగా నిలిచాడు. కోహ్లీ బాగా ఆడినప్పుడు నోరెత్తనివాళ్లు ఇప్పుడు అతడు ఇలా �
భారత క్రికెట్ అభిమానులు ఇష్టంగా ‘ది వాల్’ అని పిలుచుకునే టీమిండియా దిగ్గజ ఆటగాడు, ప్రస్తుతం జాతీయ జట్టుకు హెడ్కోచ్గా సేవలందిస్తున్న రాహుల్ ద్రావిడ్ పరిచయం అక్కర్లేని పేరు. అయితే ద్రావిడ్ పేరును పత్ర�
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న శిఖర్ ధావన్ సారథ్యంలోని యువ భారత జట్టు వన్డే సిరీస్ను గెలుచుకుని క్లీన్స్వీప్ మీద కన్నేసింది. బుధవారం చివరి వన్డే ముగిశాక రెండ్రోజులకే విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్ర
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం వెస్టిండీస్తో ఉత్కంఠంగా సాగిన రెండో వన్డేలో యువ భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా భారత జట్టు మూడు వన్డేల సిరీస్లో 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే స
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న భారత్-విండీస్ వన్డేలో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్కు షాయి హోప్ (115), కైల్ మేయర్స్ (39) శుభారంభం అందించారు. ఆ తర్వాత వ�
భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ మరో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 47వ ఓవర్లో రోవ్మెన్ పావెల్ (13) పెవిలియన్ చేరాడు. ఠాకూర్ వేసిన లెంగ్త్ బాల్ను పావెల్ బలంగా డ్రైవ్ చేశాడు. వే�
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు నిదానంగా ఇన్నింగ్స్ నిర్మిస్తోంది. ఆరంభంలోనే కైల్ మేయర్స్ (39), షాయి హోప్ (71 నాటౌట్) ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించారు. ముఖ్యంగా మేయ
భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 22వ ఓవర్లో బ్రూక్స్ (35)ను అక్షర్ బుట్టలో వేసుకున్నాడు. అక్షర్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయ�
వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత జట్టు మిడిలార్డర్ తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు శిఖర్ ధావన్ (97), శుభ్మన్ గిల్ (65), శ్రేయాస్ అయ్యర్ (54) రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో
విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటింగ్ ఆర్డర్ తడబడుతోంది. ధవన్ (97) అవుటైన కాసేపటికే సెటిల్డ్ బ్యారట్ శ్రేయాస్ అయ్యర్ (54) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (
తొలి వన్డేలో భారత జట్టు తడబడుతోంది. శిఖర్ ధవన్ (97), గిల్ (64) శుభారంభం అందించడంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన టీమిండియా.. గిల్ అవుటైన తర్వాత నెమ్మదించింది. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా ధవన్, అయ్యర్ చాలా నిదానంగా
విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత సారధి ధావన్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మోతీ వేసిన 34వ ఓవర్ రెండో బంతికి సిక్సర్ బాదిన ధావన్.. 97 పరుగులతో నిలిచాడు. తర్వాతి బంతికే మరో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ధవన్ వి