వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ (24), శ్రేయాస్ అయ్యర్ (0) ఇద్దరూ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (14) ఆకట్టుకోలేకపోయాడు. ఆరంభంలో నిద�
భారత జట్టు తరఫున తొలిసారి ఓపెనర్ అవతారం ఎత్తిన సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్య (24) మంచి షాట్లు ఆడాడు. అయితే అకీల్ హొస్సేన్ బౌలింగ్లో తడబడిన అతను.. ఐదో ఓవ�
వెస్టిండీస్తో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. టీ20 సిరీస్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. బుమ్రా, కోహ్లీ వంటి వెటరన్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో జట్టును గెలిపించే బాధ్యతన
టీమిండియా యువ వికెట్ కీపర్, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్కు ఊహించని అవకాశం వచ్చింది. టీమిండియా టీ20 జట్టులో అతడిని పెద్దగా పట్టించుకోని సెలక్టర్లు.. తాజాగా వెస్�
భారత్తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు అని.. ఈ ఫార్మాట్
విండీస్తో జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శుభారంభం లభించింది. ధవన్ (58) మరోసారి అర్ధశతకంతో అలరించాడు. శుభ్మన్ గిల్ (51 నాటౌట్) కూడా ఈ సిరీస్లో రె
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్ధశతకంతో ఆకట్టుకున్న శిఖర్ ధవన్ (58) ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు. హేడెన్ వాల్ష్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడ�
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టుకు శుభారంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ శిఖర్ ధావన్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. శుభ్మన్ గిల్ (44 నాటౌట్) కూడా బాధ్యతాయు
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టుకు నిలకడైన ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత సారధి ధావన్ నిలకడగా ఆడుతున్నాడు. ధావన్ (22 నాటౌట్), శుభ్మన్ గిల్ (22 నాటౌట్) ఇద్దరూ అనవసర షాట�
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన టీమిండియా సారధి శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్ ఇప్�
మూడేండ్లుగా సెంచరీ మార్కు అందుకోవడం లేదని విమర్శల పాలవుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప మద్దతుగా నిలిచాడు. కోహ్లీ బాగా ఆడినప్పుడు నోరెత్తనివాళ్లు ఇప్పుడు అతడు ఇలా �
భారత క్రికెట్ అభిమానులు ఇష్టంగా ‘ది వాల్’ అని పిలుచుకునే టీమిండియా దిగ్గజ ఆటగాడు, ప్రస్తుతం జాతీయ జట్టుకు హెడ్కోచ్గా సేవలందిస్తున్న రాహుల్ ద్రావిడ్ పరిచయం అక్కర్లేని పేరు. అయితే ద్రావిడ్ పేరును పత్ర�
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న శిఖర్ ధావన్ సారథ్యంలోని యువ భారత జట్టు వన్డే సిరీస్ను గెలుచుకుని క్లీన్స్వీప్ మీద కన్నేసింది. బుధవారం చివరి వన్డే ముగిశాక రెండ్రోజులకే విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్ర
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం వెస్టిండీస్తో ఉత్కంఠంగా సాగిన రెండో వన్డేలో యువ భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా భారత జట్టు మూడు వన్డేల సిరీస్లో 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే స
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న భారత్-విండీస్ వన్డేలో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్కు షాయి హోప్ (115), కైల్ మేయర్స్ (39) శుభారంభం అందించారు. ఆ తర్వాత వ�