భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ మరో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 47వ ఓవర్లో రోవ్మెన్ పావెల్ (13) పెవిలియన్ చేరాడు. ఠాకూర్ వేసిన లెంగ్త్ బాల్ను పావెల్ బలంగా డ్రైవ్ చేశాడు. వే�
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు నిదానంగా ఇన్నింగ్స్ నిర్మిస్తోంది. ఆరంభంలోనే కైల్ మేయర్స్ (39), షాయి హోప్ (71 నాటౌట్) ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించారు. ముఖ్యంగా మేయ
భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 22వ ఓవర్లో బ్రూక్స్ (35)ను అక్షర్ బుట్టలో వేసుకున్నాడు. అక్షర్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయ�
వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత జట్టు మిడిలార్డర్ తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు శిఖర్ ధావన్ (97), శుభ్మన్ గిల్ (65), శ్రేయాస్ అయ్యర్ (54) రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో
విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటింగ్ ఆర్డర్ తడబడుతోంది. ధవన్ (97) అవుటైన కాసేపటికే సెటిల్డ్ బ్యారట్ శ్రేయాస్ అయ్యర్ (54) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (
తొలి వన్డేలో భారత జట్టు తడబడుతోంది. శిఖర్ ధవన్ (97), గిల్ (64) శుభారంభం అందించడంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన టీమిండియా.. గిల్ అవుటైన తర్వాత నెమ్మదించింది. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా ధవన్, అయ్యర్ చాలా నిదానంగా
విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత సారధి ధావన్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మోతీ వేసిన 34వ ఓవర్ రెండో బంతికి సిక్సర్ బాదిన ధావన్.. 97 పరుగులతో నిలిచాడు. తర్వాతి బంతికే మరో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ధవన్ వి
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు తడబడుతోంది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (64) రనౌట్ అయిన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఇబ్బండి పడుతున్నాడు. అదే సమయంలో ధవన్ కూడా ని
విండీస్తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న శుభ్మన్ గిల్ (64) రనౌట్ అయ్యాడు. జోసెఫ్ వేసిన బంతిని లెగ్ సైడ్ కొట్టి సింగిల్ కోసం వచ్చిన గిల్.. పరుగు వచ్చేస్తుంద�
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. కెప్టెన్ శిఖర్ ధావన్ (28 నాటౌట్) నిదానంగా ఆడుతుంటే.. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (41 నాటౌట్) తనదైన స్టైల్లో చెలరేగుతున్నాడు. వీళ్లిద్�
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ టాస్ గెలిచాడు. ముందుగా తాము బౌలింగ్ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో ఈ వన్డే స
తన ఫామ్ గురించి వస్తున్న విమర్శలపై టీమిండియా స్టార్ ఓపెనర్, ప్రస్తుతం వెస్టిండీస్ సిరీస్లో యువ భారత్ను నడిపిస్తున్న శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విమర్శకులు పదేండ్లుగా తనను విమర్శిస్తూనే ఉ
వెస్టిండీస్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో తొలి వన్డేలో ఆడేది అనుమానమేనని తెలుస్తున్నది. మోకాలి గాయం తిరగబెట్టడంతో జడేజా �