వెస్టిండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఈ సిరీస్లో తొలి అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (11) నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్గా బరిలో దిగిన శ్రేయాస్ అయ్యర్ (52 నాటౌట్) రాణించాడు. అతనికి దీపక్ హుడా (25 నాటౌట్) మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ అవకాశం దక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పది ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 95 పరుగులతో నిలిచింది.
🏏💥 SENSATIONAL! Shreyas Iyer completes 1️⃣0️⃣0️⃣0️⃣ runs in T20Is.
👏 He also brings up his seventh T20I fifty!
📸 Getty • #INDvWI #WIvIND #INDvsWI #ShreyasIyer #TeamIndia #BharatArmy pic.twitter.com/gMIJ4Y9jbO
— The Bharat Army (@thebharatarmy) August 7, 2022