ఇంగ్లండ్ గడ్డపై వరుసగా మూడు ఓటములతో సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇప్పుడు పరువైనా దక్కించుకోవాలని చూస్తోంది. ఐదు టీ20ల సిరీస్లో శనివారం జరిగే ఆఖరి పోరులో అయినా గెలిచి వైట్వాష్ ప్రమాదాన్ని తప్పించుకో�
టీ20 వరల్డ్ చాంపియన్ భారత్కు మరో భంగపాటు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయ కత్వంలో టీమిండియా వరుసగా రెండో సిరీస్ కోల్పోయింది. ఐర్లాండ్ చేతిలో వైట్వాష్ అయిన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్తో టీ20 సిరీ�
IND vs ENG : అంతర్జాతీయ టీ20ల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఓడిపోతున్న భారత జట్టు చావోరేవు పోరుకు సిద్ధమైంది. బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ త
ఇటీవల పేలవ ఫామ్తో సతమతమవుతున్న వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్పై వేటు పడింది. ఈనెల 23 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు వెళ్లనున్న భారత జట్టులో అతడు చోటు కోల్పోయాడు.
BCCI : ఐర్లాండ్ చేతిలో వైట్వాష్తో మేల్కొన్న భారత సెలెక్టర్లు టీ20 స్క్వాడ్లో భారీ మార్పులు చేశారు. సంజూ శాంసన్ (Sanju Samson)పై వేటు వేస్తూ.. వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రన్ సింగ్(Prabhsimran Singh)లను తీసుకున్నారు.
Team India : ఒకటికాదు.. రెండుకాదు మూడుసార్లు టీ20 ఛాంపియన్.. జట్టు నిండా రికార్డుల మోత మోగించిన ఘనులే.. గత రెండేళ్లలో పట్టిందల్లా బంగారమే అన్నట్టు ప్రతి సిరీస్లోనూ విజయమే. పెద్ద జట్లైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూ�
కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) నిర్ణయాలు బెడిసికొడుతుండగా ఐర్లాండ్ చేతిలో మొదటిసారి వైట్వాష్.. ఆపై ఇంగ్లండ్ గడ్డపై ఓటమి. తొలి విజయం కోసం అయ్యర్ నిరీక్షిస్తుండగా.. నెట్టింట రజత్ పటిదార్ పేరు (Rajat Patida
IND vs ENG : భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కల నిజమైంది. ఇంగ్లండ్ పర్యటనతో అతడు టీమిండియా తరఫున టీ20లో అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్నాడు.
IND vs ENG : భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్కు వర్షం(Rain) అడ్డుపడేలా ఉంది. డర్హంలో తొలి పోరు వర్షార్పణమవ్వగా.. మాంచెస్టర్లో శనివారం జరగాల్సిన మ్యాచ్కు సైతం అంతరాయం తప్పేలా లేదు.
ప్రపంచ చాంపియన్ల హోదాలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లి పసికూన చేతిలో బొక్కబోర్లా పడ్డ భారత టీ20 జట్టు మరో కఠిన సవాల్కు సిద్ధమైంది. ఐరిష్ టీమ్ చేతిలో క్లీన్స్వీప్ను మరిచిపోకముందే ఈ ఫార్మాట్లో అగ్రశ్రేణ�
IND vs IRE : అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అరంగేట్రంపై సందిగ్ధం వీడింది. మరొకరికి అన్యాయం చేయొద్దని భావించిన మేనేజ్మెంట్ అతడినే బెంచ్ మీద కూర్చోబెట్టింది.
T20 Series : వన్డే సిరీస్లో అఫ్గనిస్థాన్ను వైట్వాస్ చేసిన భారత జట్టుతో ఇంగ్లండ్, ఐర్లాండ్ అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. స్వదేశంలో టీమిండియాతో పొట్టి సిరీస్ సమీపిస్తున్నందున ఇరు దేశాలు బోర్డులు సోమవారం తమ స�