Shreyas Iyer: పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి 12 లక్షల ఫైన్ వేశారు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందిన �
GT vs PBKS : పంతొమ్మిదో సీజన్లో వరుసగా నాలుగో మ్యాచ్లో ఛేజింగ్ జట్టే విజేతగా నిలిచింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అదిరే బోణీ కొట్టింది.
GT vs PBKS : పంతొమ్మిదో సీజన్ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్(39), జోస్ బట్లర్(38)లు రాణించారు.
GT vs PBKS : పంతొమ్మిదో సీజన్లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్కు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు.
Shreyas Iyer : ఐపీఎల్ 19వ సీజన్కు సమయం దగ్గరపడడంతో పంజాబ్ కింగ్స్ సైతం తమ జెర్సీని పరిచయం చేసింది. శుక్రవారం జరిగిన వేడుకలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer), ఫ్రాంచైజీ యాజమాన్యం విడుదల చేసింది.
Anil Kumble : నిరుడు చెత్త ప్రదర్శనతో నిరాశపరిచిన కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) సైతం గొప్పగా పుంజుకోవాలనే కసితో ఉంది. అయితే.. ఆ ఫ్రాంచైజీ నిరుడు పెద్ద పొరపాటు చేసిందని భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే (Anil Kumble) అన్నాడ�
Team India : స్వదేశంలో పొట్టి ప్రపంచకప్ ముందు భారత జట్టు (Team India) చిట్టచివరి సిరీస్ ఆడనుంది. అయితే.. ప్రతిభావంతులకు కొదవలేకున్నా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్ గురించే అందరి ఆందోళనంతా.
IND vs NZ : సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఇండోర్ వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. పవర్ ప్లేలోనే ఓపెనర్లు వెనుదిరగగా.. శ్రేయాస్ అయ్యర్ (3), కేల్ రాహుల్ (1) సైతం పెవిలియన్ బాట పట్టారు.
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. వచ్చే వారం నుంచి స్వదేశంలో న్యూజిలాండ్తో మొదలుకావాల్సి ఉన్న వన్డే సిరీస్లో ఆడే�
విజయ్ హజారే వన్డే టోర్నీలో ముంబై జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. శార్దుల్ ఠాకూర్ గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో ముంబై సారథిగా అయ్యర్ కొనసాగుతాడని ఎమ్సీఏ సోమవారం
Shreyas Iyer : స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) మైదానంలోకి దిగనున్నాడు. అది కూడా కెప్టెన్గా.
BCCI : వచ్చే వన్డే ప్రపంచకప్ సన్నద్ధతలో భాగంగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత సెలెక్టర్లు స్క్వాడ్ను ప్రకటించారు. రెగ్యులర్ సారథి శుభ్మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు.