Kalyanamastu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ కల్యాణమస్తు మరోసారి ప్రారంభానికి సిద్ధమైంది. వచ్చే నెల 7 వ రాష్ట్రమంతా సామూహికంగా కల్యాణమస్తు జరిపేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు.
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి-హైదరాబాద్ మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైలు...
Taro root | ఇతర దుంపలతో పోలిస్తే చామదుంపల్లోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. అధిక పీచు, యాంటీఆక్సిడెంట్ల కారణంగా చామగడ్డ పలు క్యేన్సర్ల నుంచి
నల్లగొండ : దళిత బంధు పథకం ఓ సామాజిక విప్లవంగా భావించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో 96 మంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ�
యాదాద్రి భువనగిరి : ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాల మూలంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలేరు నియోజకవర్గంలోని పలు గిరిజన తండాలకు సంబంధించిన బీటీ రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సంబంధిత గిరిజన తండా రో
Srigandham | శ్రీగంధం.. సిరులు కురిపించే పంట. శ్రీ గంధం.. నిత్య పచ్చని చెట్టు. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడి ఖర్చులతో లాభాలను ఇస్తుంది. అంతర్జాతీయంగా మంచి ధర పలుకుతుంది. ఈ చెట్లును పెంచడానికి తెలంగాణ వాతావరణ పరిస�
Home Crops | సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) రైతుల సంక్షేమం కోసం గత పదిహేనేండ్లుగా నిరంతరాయంగా కృషి చేస్తున్నది. మంచి నేల, నీరు, గాలి, ఆహారం ప్రతి ఒక్కరికి అందించే దిశగా ఒక సామూహిక ప్రయ త్నం...
జగిత్యాల : అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ రూ.3 లక్షల ఎల్వోసీని అందజేశారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్ గ్రామానికి చెందిన అల్లెపు నరేష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధప
కరీంనగర్ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన శ్రీరాముల అశ్వితకు ముఖ్యమంత్రి సహాయ ని�