చెన్నై : తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని (17) సోమవారం హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, మృతురాలి బంధువులతో పాటు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస�
బెంగళూరు : బెంగళూరులో అసోంకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించగా.. కర్నాటకలో కలకలం సృష్టించింది. ప్రస్తుతం సదరు యువకు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. విశాఖపట్నం-బెంగళూరు, బెంగళూరు-విశాఖపట్నం మధ్య 16 ప్రత్యేక రైళ్లను...
Aadhaar-Voter ID Card Link | కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆధార్ కార్డు – ఓటర్ ఐడీ కార్డు అనుసంధానికి సంబంధించిన కేసులో సోమవారం సుప్రీంకోర్టులో విచారణ
హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ శివశక్తి నిషా క్రాంతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిషా క్రాంతి మాట్లాడుతూ ఆషాడ మాసం సందర్భంగా.. అమ్మవారికి ఇష్టమైన
వాట్సాప్ గ్రూపులో షేర్ చేసిన మెసేజ్తో స్నేహితుల మధ్య చెలరేగిన ఘర్షణ ఒక యువకుడు ఆత్మహత్యకు కారణమైంది. స్నేహితులతో గొడవ కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురైన సదరు యువకుడు ఆత్మహత్య...
ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పీ గన్నవరం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం సీఎం జగన్ పర్యటించనున్నారు.
హైదరాబాద్ : సూర్యాపేటతో సరిసమానంగా మునుగోడును తీర్చిదిద్దుతామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడి శాసన సభ్యుడికి వ్యాపకాలు, వ్యాపారాలు ఎక్కువేనని ఆయన ఎద్దేవాచేశారు. కాం
ఎన్నో ఏండ్లుగా కలిసి మెలిసి ఉన్న స్నేహితులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో శనివారం రాత్రి జరిగింది. ప్రాణస్నేహితులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో...
నిజామాబాద్ : రైతులు ఎవరు అధైర్య పడొద్దు అండగా ఉంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట ముంపునకు గురైన ప్రాంతాన్ని మంత్రి వే�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికిగాను ఏపీ పాలిసెట్-2022 మే నెలలో నిర్వహించారు. ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్
జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కుల వృత్తులకు ప్రాధాన్యం ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణం 10వ వార్డులో గంగపుత్ర సంఘం భవన నిర్మాణానికి రూ.5 లక్షల ప్రొ�