సిద్దిపేట : మొదటి గంట తల్లి పాలు బిడ్డకు పట్టిస్తే అది మొదటి టీకాతో సమానం అవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవానికి గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియం వేదికై�
పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వరంతో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే స�
వనపర్తి : గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి కాలు విరిగిపోయింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం బ్రిడ్జి వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా�
Adilabad | నేరడిగొండ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని కుప్టి వంతెన వద్ద కింద పడిపోయి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టు అదరగొట్టింది. పూల్-బిలో జరిగిన మ్యాచ్లో ఘనాతో పోటీపడిన భారత్.. ఏకంగా 11-0 తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటి వరకు కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన అత్యంత భారీ వి
కామన్వెల్త్ క్రీడల్లో ప్రపంచ పంచింగ్ రాణి నిఖత్ జరీన్ క్వార్టర్స్ చేరింది. 50 కేజీల ఫ్లైవెయిట్ విభాగంలో బరిలో దిగిన నిఖత్.. మొజాంబిక్కు చెందిన హెలెనా ఇస్మాయిల్ బగావోపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన
చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకునే ఆటల్లో దాగుడుమూతలు ఒకటి. అది ఆడుకోవడమే ఒక పదకొండేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంభి ప్రాంతంలో వెలుగు చూసింది. స్థానిక రాజకీయ నేతకు పదేళ్ల కొడుకు ఉ